Ramanujacharya | నగర శివార్లలోని ముచ్చింతల్లో సమతామూర్తి శ్రీరామనుజాచార్యుల (Ramanujacharya) సహస్రాబ్ది ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. 12 రోజులపాటు జరగనున్న ఈ మహాక్రతువు మూడో రోజుకు చేరుకున్నది
సమానత్వం కోసం శ్రీరామానుజాచార్యులు బోధించిన ప్రవచనాలను ప్రపంచవ్యాప్తంగా కోట్లమంది ఎంతో నిబద్ధతతో అనుసరించడం గొప్ప విషయమని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. తెలంగాణ వేదికగా తిరిగి వెయ్యేండ్ల తర్వాత ఆ మహా
శ్రీరామానుజ సహస్రాబ్ది సమారోహ ఉత్సవాలు రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్లోని శ్రీరామనగరంలో వైభవంగా జరుగుతున్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు సతీసమేతంగా ఈకార్యక్రమానికి విచ్చేశారు. తొ
Statue of Equality | నగర శివార్లలోని ముచ్చింతల్లో సమతామూర్తి శ్రీరామనుజాచార్యుల (Ramanujacharya) సహస్రాబ్ది ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. 12 రోజులపాటు జరగనున్న ఈ మహాక్రతువులో రెండో రోజు ఉత్సవాలు కన్నులపండువగా ప్రారంభమయ్�
statue of equality | రామానుజుల విగ్రహావిష్కరణతో ముచ్చింతల ప్రాంతం ప్రపంచ పర్యాటక ప్రాంతంగా మారుతుందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, పర్యాటకశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. ముచ్చింత�
ఫిబ్రవరి 2 నుంచి 14 వరకు లక్ష్మీనారాయణ యాగం దివ్యసాకేతంలో చినజీయర్తో సీఎం కేసీఆర్ సమావేశం యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయ పునఃప్రారంభ ఏర్పాట్లపై చర్చ! ముచ్చింతల్ ఆశ్రమంలో పూర్ణకుంభంతో సీఎంకు స్వాగ�
CM KCR | యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయ పునఃప్రారంభ ఏర్పాట్లపై చర్చించేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ముచ్చింతల్లోని చినజీయర్ స్వామి ఆశ్రమానికి విచ్చేశారు. మార్చి 28న మహా కుంభసంప్రోక్షణం
శంషాబాద్ : వచ్చే ఏడాది ఫిబ్రవరి 2 నుంచి సమతామూర్తి శ్రీ రామానుజుల సహస్రాబ్ది వేడుకలు ప్రారంభమవుతాయని ప్రముఖ ఆధ్యాత్మిక గురువు శ్రీ శ్రీ త్రిదండి చిన శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి తెలిపారు. సోమవా
శంషాబాద్ : దేశంలోని ప్రతి ఒక్కరూ కరోనా థర్డ్ వేవ్ను ఎదుర్కొనేందుకు టీకా ఒక్కటే సరైన ప్రత్యాన్మయమని ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు. మంగళవారం రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండల
శంషాబాద్ : శ్రావణ మాసం చివరి సోమవారాన్ని పురస్కరించుకొని శంషాబాద్ మండలం ముచ్చింతల్ పరిధిలోని శ్రీ రామనగరం లో ఉన్న దివ్యసాకేత క్షేత్రంలో వైభవంంగా శ్రీ లక్ష్మి నారాయణ కళ్యాణోత్సవం నిర్వహించారు. ప్రము