Parliament | రాజ్యసభ ప్రివిలేజెస్ కమిటీ తదుపరి సమావేశం ఈ నెల 9న డాక్టర్ హరివంశ్ అధ్యక్షతన జరుగనున్నది. ఇటీవల ముగిసిన శీతాకాల సమావేశాల్లో 11 మంది ఎంపీల సస్పెన్షన్కు సంబంధించిన కేసుతో సహా పలు అంశాలపై కమిటీ నిర్ణయం
పార్లమెంట్పై దాడి జరగడమంటే ప్రజాస్వామ్యంపై జరిగినట్లేనని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. దాడికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని ప్రధాని, హోంమంత్రిని అడిగితే హిట్�
MPs Suspension | కేంద్ర ప్రభుత్వ ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలపై కామ్రేడ్స్(Left parties )కదంతొక్కారు. 146 మంది పార్లమెంటు సభ్యులను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సస్పెండ్(MPs Suspension )చేయడాన్ని నిరసిస్తూ నల్లగొండ(Nallagonda) పట్టణంలోన�
Shashi Tharoor | పార్లమెంట్ శీతాకాల సమావేశాలు మొదలైన నుంచి గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. భద్రతా వైఫల్యం ఘటన నుంచి ఉభయ సభల్లో ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీ, హోంశాఖ మంత్రి హోంమంత్రి ప్
Mayawati | విపక్షాలకు చెందిన ఎంపీలను సస్పెండ్ చేయడం బాధాకరం, దురదృష్టకరం అని బీఎస్పీ అధినేత్రి మాయావతి పేర్కొన్నారు. ఉభయసభల నుంచి 150 మంది ఎంపీలపై వేటు వేయడం పార్లమెంట్ చరిత్రలో ఇదే మొదటిస�
India Alliance MP's | లోక్సభలో ఎంపీ సస్పెన్షన్ ప్రక్రియ కొనసాగుతున్నది. మరో ఇద్దరు ఎంపీలను లోక్సభ నుంచి సస్పెండ్ బుధవారం సస్పెండ్ అయ్యారు. దీంతో సస్పెండ్ అయిన ఎంపీల సంఖ్య 97కి చేరుకుంది. గత గురువారం నుంచి పార్లమెం�
Sonia Gandhi | పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో 141 మంది ఎంపీలను సభ నుంచి సస్పెండ్ (MPs Suspension) చేయడంపై ఏఐసీసీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ (Sonia Gandhi) తాజాగా స్పందించారు. ఈ అంశంలో కేంద్రంలోని బీజేపీ సర్కార్పై తీవ్ర స్థాయిల�
కేంద్ర హోంమంత్రి అమిత్ షా వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు బీజేపీ సారధ్యంలోని కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో విపక్షం లక్ష్యంగా బుల్డోజర్ నడిపిస్తోందని వేటుకు గురైన కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గ�
భద్రతా వైఫల్యంపై పార్లమెంటు శుక్రవారం కూడా అట్టుడికింది. పార్లమెంటులోకి దుండగుల చొరబాటుపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా సభలో ప్రకటన చేయాలన్న డిమాండ్తో ఉభయ సభలను ప్రతిపక్షాలు స్తంభింపజేశాయి.
న్యూఢిల్లీ: రాజ్యసభకు చెందిన 12 మంది ఎంపీలపై సస్పెన్షన్ విధించిన విషయం తెలిసిందే. అయితే వారిపై సస్పెన్షన్ ఎత్తివేయాలని విపక్షాలు ఆందోళన చేపట్టాయి. ఇవాళ పార్లమెంట్ ఆవరణలో ఉన్న గాంధీ విగ�
Shashi Tharoor: పార్లమెంట్ శీతాకాల సమావేశాల మొదటిరోజే రాజ్యసభ నుంచి 12 మంది విపక్ష ఎంపీలను సస్పెండ్ చేయడాన్ని కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ తప్పుపట్టారు.