తిరుగు బదిలీల్లో తమకు ఆప్షన్స్ ఇవ్వాలని, 317జీవోను వర్తింపజేయవద్దని ఎంపీడీవోలు రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మంగళవారం సచివాలయంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి సీతక్కకు ఆ స�
నల్లగొండ జిల్లాలో క్షేత్రస్థాయి పాలన వ్యవహారాల్లో కీలకమైన గ్రామ, మండల పరిషత్ విభాగం అధికారులు బుధవారం నుంచి సామూహికంగా సెలవుల్లోకి వెళ్లారు. 9 నెలలుగా నిధులు రాకున్నా.. సొంత ఖర్చులతో విధులు నిర్వర్తిస్
గ్రామాల్లో అభివృద్ధి పనులపై ఎంపీడీఓలు దృష్టి సారించాలని కలెక్టర్ హరిచందన సూచించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో శుక్రవారం నిర్వహించిన ఎంపీడీఓల సమీక్షా సమావేశంలో ఆమె మాట్లాడారు.
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలను సత్తుపల్లి నియోజకవర్గంలో వైభవంగా నిర్వహించాలని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య సూచించారు. సత్తుపల్లిలో జరిగే వేడుకలు రాష్ట్రానికి ఆదర్శంగా నిలవాలని ఆకాంక్ష�
సీఎం కేసీఆర్ పేద, రైతు పక్షపాతిగా ప్రజల గుండెల్లో నిలిచిపోయారు. ఆసరా పథకంతో పే దల జీవన ప్రమాణాల్లో పెనుమార్పు వచ్చింది. గతంలో నెలకు రూ.200 మాత్రమే పింఛన్ అం దేది. తెలంగాణ వచ్చాక సీఎం కేసీఆర్ రెట్టింపు చేశ�
అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో వ్యవహరించి కంటివెలుగు కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి సూచించారు. వికారాబాద్ కలెక్టరేట్లో రెండో విడుత ‘కంటివెలుగు’పై ఆదివారం ప్రజ�
Minister errabelli | గ్రామాల సమగ్ర అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పల్లె ప్రగతి, ఇతర గ్రామీణ అభివృద్ధి కార్యక్రమాలు విజయవంతం కావడానికి మండల పరిషత్ అభివృద్ధి అధికారులు అంకితభావంతో కృషి చేయాలని పంచాయతీ�