MP Vaddiraju | బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అడిగే ప్రశ్నలకు,లేవనెత్తే అంశాల కు సమాధానాలు చెప్పలేకే వారిని అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేశారని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ లీడర్, ఎంపీ వద్దిరాజు అన్నారు.
కాంగ్రెస్ సర్కార్ పై విద్యార్థులు సమరభేరి మోగించారు. కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలనలో నిరుద్యోగులకు ఒక్క ఉద్యోగం ఇవ్వలేదని బీఆర్ఎస్ ఆధ్వర్యంలో కొత్తగూడెం పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీకి ఎం
అత్యాచారానికి గురై హత్యకు గురైన శిరీషా కుటుంబాన్నిఎంపీ వద్దిరాజు రవిచంద్ర బుధవారం పరామర్శించారు. పార్టీ అండగా ఉంటుందని భరోసానిచ్చారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ముల్కలపల్లి మండలం చౌటిగూడెంకు
కాంగ్రెస్ పాలన రాష్ట్రానికి పాపంలా,శాపంగా మరిందని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర అన్నారు. కొత్తగూడెం సూపర్ బజార్ సెంటర్లో బీఆర్ఎస్ బుధవారం నిరసన ప్రదర్శన చేపట్టింది ఈ సందర్భంగా ఎంపీ వద్దిరాజు మాట్లా�
తెలంగాణలోని సింగరేణి సంస్థ కేంద్ర ప్రభుత్వాన్ని ఎటువంటి ఆర్థిక సహాయాన్ని లేదా అనుమతులు కోరనందునే, ఆ సంస్థకు ప్రత్యేకంగా నిధులు కేటాయించడం లేదా ఆమోదించడం జరుగలేదని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జీ కిషన�
MP Vaddiraju | ఖరీఫ్ సీజన్లో తెలంగాణ రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా సకాలంలో ఎరువులు,యూరియాను అందించాలని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ లీడర్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర కేంద్ర ప్రభుత్వా న్ని కోరారు.
ఉప ముఖ్యమంత్రి, మంత్రుల పర్యటన నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన "చలో మణుగూరు" పిలుపునకు భయపడి కొత్తగూడెం నియోజకవర్గంలోని బీఆర్ఎస్ ముఖ్య నాయకులను ముందస్తు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లలో నిర్భందించడాన
బీఆర్ఎస్ పార్టీ పార్లమెంటరీ నేతగా నియమితులైన రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్రను ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్తో కలిసి సింగరేణి మండల నాయకులు గురువారం సన్మానించారు. ఈ సందర్భంగా
రాష్ట్రంలో రానున్నది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని కేఈఆర్ మూడోసారి ముఖ్యమంత్రి కావడం ఖాయమని ఎమ్మెల్సీ తక్కెలపల్లి రవీందర్రావు అన్నారు. గురువారం కొత్తగూడెం క్లబ్లో నిర్వహించిన ఓటరు ప్రత్యేక సవరణ కార్యక్ర�
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర రూ.20 లక్షలు ప్రకటించారు. �
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పదేండ్ల పాలనలో మహిళలకు సముచిత స్థానం లభించిందని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర పేర్కొన్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెం కార్పొరేషన్ ఎన్నికల్లో చతికిలపడిన కాంగ్రెస్ పార్టీ అరాచకాలకు తెరలేపింది. 32వ డివిజన్లో విజయం సాధించిన బీఆర్ఎస్ అభ్యర్థి గుగులోత్ రాంబాబును కాంగ్రెస్
కొత్తగూడెంలో సీపీఐకు చెందిన పలువురు కార్యకర్తలు ఎంపీ వద్దిరాజు రవిచంద్ర సమక్షంలో బుధవారం బీఆర్ఎస్ పార్టీలో చేరారు. కొత్తగూడెం 29వ డివిజన్ న్యూగొల్లగూడెంకు చెందిన పలువురు సీపీఐ కార్యకర్తలు ఆ పార్టీ
రాజ్యసభ సభ్యుడు, పార్లమెంట్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ వద్దిరాజు రవిచంద్ర పుట్టినరోజును కొత్తగూడెంలో శనివారం ఘనంగా నిర్వహించారు. మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో పోస్ట్ ఆఫీస్ సెంటర్ నుండి..