చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించేందుకు ఉద్దేశించిన బిల్లును తీసుకొచ్చామని చెప్పుకొనే బీజేపీ.. లోక్సభ ఎన్నికల టికెట్ల కేటాయింపులో మాత్రం మహిళలపై చిన్నచూపు చూసింది.
రానున్న లోక్సభ ఎన్నికల కోసం బీజేపీ ఇప్పటివరకూ ప్రకటించిన ప్రతీ నలుగురు అభ్యర్థుల్లో ఒకరు ఫిరాయింపుదారే. ఆ పార్టీ ఇప్పటివరకూ 417 మందికి టికెట్లను ప్రకటించింది.
దశాబ్దకాలంగా పార్టీ అధికారంలో లేకున్నా అంటిపెట్టుకుని, పార్టీ బలోపేతానికి కృషి చేసిన వారికి కాకుండా, కొత్తగా వచ్చిన వారికి టికెట్ ఇస్తారా? ఇదెక్కడి న్యాయం? అంటూ కాంగ్రెస్ శ్రేణులు మండిపడుతున్నాయి. పా�
పార్లమెంటరీ నియోజకవర్గాలవారీగా నిర్వహిస్తున్న సమీక్షలో భాగంగా బీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్రావు ఆదివారం జహీరాబాద్ నియోజకవర్గ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు.
కాంగ్రెస్లో టికెట్ల కేటాయింపు మామూలుగా ఉండదు మరి! దరఖాస్తుల స్వీకరణ, వడపోత, అధిష్ఠానానికి జాబితా, ఆ తర్వాత ప్రకటన.. ఇలా చాలా ఉంటుందని ఎవరైనా అనుకుంటారు. కానీ, అదంతా ఒట్టి ముచ్చటేనని, ఆశావహులను నమ్మించేందు�
లోక్సభ ఎన్నికల తొలి జాబితా రాష్ట్ర బీజేపీలో మంటలు పుట్టిస్తున్నది. శనివారం 9 మంది అభ్యర్థుల జాబితాను విడుదల చేయడంతో సిట్టింగ్ ఎంపీలున్న సికింద్రాబాద్, కరీంనగర్, నిజామాబాద్ మినహా మిగిలిన అన్ని చోట్�
వచ్చే లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ను ఒక్క సీటు కూడా గెలువనివ్వబోమని ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి సవాల్ చేశారు. ‘ఇదే నా సవాల్.. దమ్ముంటే ఒక్క సీటైనా గెలిపించి చూపించాలి’ అన్నారు.
కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీ అభ్యర్థులను ఖరారు చేసేది పీసీసీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డేనా? అంటే, అవుననే సమాధానం వస్తున్నది. అభ్యర్థుల ఎంపికకు పీసీసీ, ఏఐసీసీ చేస్తున్న కసరత్తు అంతా ఒట్టిదేనని
కాంగ్రెస్ ఎంపీ టికెట్ ఆశించే వారి నుంచి శుక్రవారం పెద్దఎత్తున దరఖాస్తులు వచ్చాయి. ఒకేరోజు వంద దరఖాస్తులు రాగా, ఇప్పటికే ఆ సంఖ్య 140కి చేరింది. దరఖాస్తుల సమర్పణకు శనివారం సాయంత్రం 5 గంటల వరకు గడువు ఉన్నది. �
ఎంపీ టికెట్ ఆశావహులతో గాంధీభవన్లో రెండు రోజులుగా సందడి నెలకొన్నది. దరఖాస్తుల స్వీకరణకు ఫిబ్రవరి 3న సాయంత్రం 5 గంటల వరకు గడువు విధించడంతో ఆశావహులు తమ అనుయాయులతో తరలివస్తున్నారు.