MP Santhosh | తప్పుడు ఆరోపణలు చేస్తే సహించేది లేదని.. చట్టరీత్యా చర్యలు తీసుకుంటానని రాజ్యసభ సభ్యుడు సంతోష్రావు హెచ్చరించారు. స్థలాన్ని కబ్జా చేశారన్న ఆరోపణలతో బంజారాహిల్స్ పోలీస్స్టేషన్లో కేసు నమోదవగా.. ఆ�
జాతీయ సమైక్యతా దినోత్సవ వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) హైదరాబాద్లోని గన్పార్క్లో (Gunpark) తెలంగాణ అమరవీరులకు నివాళులర్పించారు. అమరవీరులకు పుష్పా�
కొండగట్టు దివ్యక్షేత్రానికి హరిత సొబగులు అద్దడమే లక్ష్యంగా గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమం కొనసాగుతుందని రాజ్యసభ సభ్యుడు, గ్రీన్ ఇండియా చాలెంజ్ సృష్టికర్త జోగినపల్లి సంతోష్కుమార్ స్పష్టం చేశ�
Green India Challenge | సోలాపూర్ జిల్లా పండరీపురంలో వెలసిన రుక్మిణీ సమేత విఠలేశ్వరస్వామి ఆలయం వద్ద తొలి ఏకాదశి సందర్భంగా భక్తులకు గ్రీన్ ఇండియా చాలెంజ్లో భాగంగా తులసి మొక్కలను పంపిణీ చేశారు.
మంత్రి హరీశ్రావు దత్తత గ్రామం సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట మండలం ఇబ్రహీంపూర్ వాసులు ఒక్కతాటిపై నిలబడి అభివృద్ధిలో ఆదర్శంగా నిలుస్తున్నారు. సీఎం కేసీఆర్ ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పార్టీకి అండగా న�
పర్యావరణ సమతుల్యతను కాపాడటానికి సమన్వయం తో ముందుకు రావాల్సిన సామాజిక బాధ్యత ప్రతి పౌరుడిపై ఉన్నదని దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి, విద్యాశాఖ మంత్రి పీ సబితా ఇంద్రారెడ్డి అన్నారు.
Minister Harish rao | రోడ్డు ప్రమాదంలో గాయపడిన వనజీవి రామయ్యకు అన్ని విధాలుగా అండగా ఉంటమాని మంత్రి హరీశ్ రావు చెప్పారు. ఖమ్మం ప్రభుత్వ దవాఖానలో చికిత్స పొందుతున్న రామయ్య ఆరోగ్య పరిస్థితి గురించి హాస్పిటల్
CM KCR | నీళ్లు, నిధులు, నియామకాల నినాదాలు నిజమయ్యాయని ఎంపీ సంతోశ్ కుమార్ (MP Santhosh) అన్నారు. ఇది ముఖ్యమంత్రి కార్యదక్షతకు నిదర్శమని చెప్పారు. ఇప్పటికే లక్షకుపైగా ఉద్యోగాలను భర్తీ చేశారని, మరో 91,142 పోస్టుల భర్తీ
MLA Bethi Subhash reddy | ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో తిరుమల చేరుకున్న ఆయన