‘తండ్రిగా శివానీనిచూసి గర్వపడుతున్నా. నటనలో నా పేరును నిలబెట్టిందని అందరూ ప్రశంసిస్తుండటం ఆనందంగా ఉంది’ అని అన్నారు హీరో రాజశేఖర్. ఆయన తనయ శివానీ కథానాయికగా నటిస్తున్న చిత్రం ‘డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు�
ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్లో అధికార వైసీపీ ప్రభుత్వంపై తెలుగుదేశం, సీపీఐ నాయకులు చేస్తున్న పోరాటం అభినందనీయమని ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. సంఖ్యాబలం లేకున్న అద్భుతంగా పోరాడుతున్నారని ఆయన ప్రశంసించారు. గ�
YS Jagan | ఏపీ సీఎం జగన్ బెయిల్ రద్దు పిటిషన్పై నేడు తీర్పు! | ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలంటూ వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు వేసిన పిటిషన్పై సీబీఐ కోర్టు బుధవారం తీర్పు వెలువ�
ఎంపీ రఘురామ | కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు నరసాపురం వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఇవాళ లేఖ రాశారు. మూడు రాజధానులు, ఏపీ ఆర్థిక పరిస్థితిపై ఇందులో ఆయన ప్రస్తావించారు.
ఏపీ సీఎం బెయిల్ పిటిషన్ రద్దుపై విచారణ జూలై 1కి వాయిదా | ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలంటూ నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు వేసిన పిటిషన్పై సోమవారం సీబీఐ కోర్టులో విచారణ జరిగింది.
ఎవరైనా చెప్పండి ప్లీజ్.! | నరసాపురం వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు పార్టీ అధినేత జగన్పై మండిపడ్డారు. వైసీపీ ఎంపీల జాబితా నుంచి తన పేరు తొలగించారని ఆయన ఆరోపించారు.
ఢిల్లీ : ఆంధ్రప్రదేశ్ సీఐడీ అధికారులపై సీబీఐ విచారణ చేపట్టాలని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణ రాజు కుమారుడు భరత్ దాఖలు చేసిన పిటిషన్పై కేంద్ర ప్రభుత్వం, విచారణ సంస్థ సీబీఐకి సుప్రీంకోర్టు నోటీసులు జా�
అమరావతి : కరోనా కట్టడికి ఏపీ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్రెడ్డి తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో కోవిడ్ కేర్ సెంటర్ ఏర్పాటు చేశామని ఆయన పేర్కొన్నారు. ఆక్స�
విచారణ వాయిదా | పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు బెయిల్ పిటిషన్పై సుప్రీం కోర్టులో ఈ ఉదయం 11 గంటల వరకు విచారణ కొనసాగింది. ఇరుపక్షాల వాదనలు ఉన్న న్యాయమూర్తి విచారణను 12 గంటలకు వాయిదా వే�