కేంద్ర మంత్రివర్గంలో రాష్ర్టానికి రెండు పదవులు దక్కాయి. సికింద్రాబాద్ ఎంపీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డికి మరోసారి కేంద్ర క్యాబినెట్ హోదా దక్కగా, కరీంనగర్ ఎంపీ, బీజేపీ జాతీయ కార్యదర్శి బం�
కేంద్రమంత్రిగా సికింద్రాబాద్ ప్రజలకు చేసిన అభివృద్ధి లేకపోవడంతో ఎన్నికల ప్రచారంలో ఏం చెప్పాలో తెలియక కిషన్ రెడ్డి మోదీ జపం చేస్తున్నారని సోషల్ మీడియాలో నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. మూడుసా
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్పార్లమెంటరీ భాషకు బ్రాండ్ అంబాసిడర్ అని, కాంగ్రె స్ నాయకులు బీఆర్ఎస్ గురించి మాట్లాడటం మానేసి సీఎం భాష గురించి స్పందించాలని బీఆర్ఎస్ నేత రావుల శ్రీధర్రెడ్డి సూచ�
బీఆర్ఎస్ పార్టీయే తమకు ప్రథమ ప్రత్యర్థి అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి చెప్పారు. బుధవారం జీహెచ్ఎంసీలోని బీజేపీ కార్పొరేటర్లతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ �
రాబోయే లోక్సభ ఎన్నికలపై బీజేపీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు హాట్ టాపిక్గా మారుతున్నాయి. కరీంనగర్ లోక్సభ స్థానం నుంచి పోటీ చేస్తానని సిట్టింగ్ ఎంపీ బండి సంజయ్, నిజామాబాద్ నుంచి బరిలో దిగుతానని ఎ�
రాష్ట్ర బీజేపీలో లోక్సభ ఎన్నికల కోలాహలం మొదలైంది. బీజేపీ కేంద్ర నాయకత్వం దేశవ్యాప్తంగా వంద మంది సిట్టింగ్ ఎంపీలకు రాబోయే లోక్సభ ఎన్నికల్లో సీట్లు నిరాకరించే అవకాశం ఉన్నదంటూ వార్తలొస్తున్నాయి.
మహిళా రిజర్వేషన్ బిల్లుతోపాటు దేశంలోని కీలకమైన అంశాలపై కాంగ్రెస్ వైఖరేమిటో ప్రజలకు చెప్పాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. ఏ వైఖరీ లేని ఏకైక పార్టీ దేశంలో కాంగ్రెస్ ఒక్కటేనని విమర్శించారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్రెడ్డిని ప్రకటించడంపై తెలంగాణవాదులు మండిపడుతున్నారు. మరోసారి ఉద్యమ ద్రోహికే పట్టం కట్టారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు అనేక ఉదాహరణలు చెప్తున్నారు.
దేశంలో సీఎం కేసీఆర్ కంటే గొప్ప హిందువు ఎవరూ లేరని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ తెలిపారు. హైదరాబాద్ ఉప్పల్ భగాయత్లో రెండెకరాల విస్తీర్ణంలో చేపట్టిన జైన భవన్ నిర్మాణ పనులక