మాయమాటలు, అమలు కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన రేవంత్రెడ్డి ఓ ఝూటా సీఎం అని మాజీ హోం మంత్రి మహమూద్ అలీ అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా గురువారం హనుమకొండ బాలసముద్రంలోని బీఆర్ఎస్ జిల్లా కా
బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని పార్లమెంట్ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి సుధీర్కుమార్ను గెలిపించాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు కోరారు. ఎన్నికల సమయంలో ఇచ్చ
వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలోని 6వ డివిజన్ కిషన్పుర గురుద్వారలో ఆదివారం బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి డాక్టర్ సుధీర్కుమార్, పార్టీ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాసర్ ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
వరంగల్ లోక్సభ ఎన్నికలు ప్రజల నమ్మకానికి, నయవంచనకు మధ్య పోటీ అని, అమలు కాని హామీలతో కాంగ్రెస్ అధికారంలో వచ్చిందని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి విమర్శించారు. శుక్రవారం వేలేరు మండలం సోడాషపల్�
భూపాలపల్లి పట్టణంలోని సుభాష్కాలనీ, రాంనగర్లో బీఆర్ఎస్ వరంగల్ పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ సుధీర్కుమార్ బజ్జీలేస్తూ.. ఇస్త్రీ చేస్తూ, ఇంటింటికీ తిరిగి ఓట్లు అభ్యర్థించాడు. ఎమ్మెల్సీ మధుసూదనాచ�
ఓరుగల్లు పోరుగల్లు అని, పోరాటాలకు నిలయమని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో వరంగల్తో తనకు ఎంతో అనుబంధం ఉన్నదని చెప్పారు. 1969లో తెలంగాణ ఉద్యమ సమయంలో జయశంకర్ సారు ప్రత్యేక �
పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులను అధిక సంఖ్యలో గెలిస్తేనే ఢిల్లీలో తెలంగాణ గళం వినిపిస్తుందని ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య అన్నారు. కాజీపేటలోని డీజిల్ కాలనీ, పోచమ్మ గుడి, కూరగాయల మార్కె
పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజల చేతిలో చావుదెబ్బ తప్పదని గుర్తించి సీఎం రేవంత్రెడ్డి రుణమాఫీపై దేవుళ్ల మీద ఒట్లు వేస్తూ మళ్లీ ఓట్లు దండుకోవాలని చూస్తున్నాడని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హర�
గత ఎన్నికల్లో కాంగ్రెస్ను నమ్మి మోసపోయిన ప్రజలు మరోసారి ఆ తప్పు చేయవద్దని, తెలంగాణ కోసం కొట్లాడే కేసీఆర్కు అండగా నిలువాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు కోరారు.
పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు కేసీఆర్ వెంటే ఉన్నారని, ఏ సర్వే చూసినా వరంగల్ పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్సే గెలువబోతున్నదని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పేర్కొన్నారు.
ఉమ్మడి వరంగల్ ప్రజలు బీఆర్ఎస్ వైపే ఉన్నారని ఆ పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. ఆదివారం హనుమకొండ బాలసముద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో వరంగల్ పార్లమెంట్ అభ్యర్థి �
వరంగల్ పార్లమెంట్ ఎన్నికల్లో 50 వేల మెజార్టీతో బీఆర్ఎస్ అభ్యర్థి మారపల్లి సుధీర్కుమార్ గెలుస్తున్నట్లు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు వెల్లడించారు. మండల కేంద్రంలో ముఖ్య కార్యకర్తల సన్నాహక స�
‘దళిత ద్రోహి కడియం శ్రీహరి.. నీకు దమ్ముంటే రాజీనామా చెయ్.. ఎన్నికల్లో నిలబడు.. నువ్వో నేనో ఇద్దరం తేల్చుకుందాం. నా ఏకైక లక్ష్యం నీ పతనమే’అంటూ మాజీ ఉపముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య కడియంపై నిప్పులు చెరిగారు.
పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి సుధీర్కుమార్ను భారీ మెజార్టీతో గెలిపించి పార్టీని మోసం చేసిన వారికి బుద్ధి చెప్పాలని మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. హనుమకొండలోని ఆయన నివాసంలో �
ఉద్యమకారులకు అన్నింటా గుర్తింపునిస్తున్న బీఆర్ఎస్.. ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లోనూ పెద్దపీట వేసింది. ఇందులో భాగంగా తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించి, పార్టీకి విధేయుడిగా ఉన్న మారెపల్లి సుధీర్కుమా�