TMC | ఓటరు జాబితాలో భారీ అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ)పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. వెంటన�
ఇది పాకిస్థాన్పై మరిన్ని సర్జికల్ స్ట్రైక్స్ లేదా నామమాత్రపు బెదిరింపులు చేసే కాలం కాదని టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీ అన్నారు. అర్థమయ్యే భాషలోనే వారికి గుణపాఠం చెప్పవలసిన సమయమని చెప్పారు. పాక్ ఆక్�
మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ సొమవారంతో 27వ ఏట అడుగు పెట్టింది. అయితే ఇటీవల ఈ పార్టీలో సీనియర్లు, జూనియర్ల మధ్య విభేదాలు ముదిరాయి.
ఉపాధి హామీ పథకం కింద పశ్చిమ బెంగాల్కు రావాల్సిన 15వేల కోట్ల రూపాయల్ని కేంద్రం విడుదల చేయటం లేదంటూ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున నిరసన చేపట్టింది.
న్యూఢిల్లీ: మనీల్యాండరింగ్ కేసులో తృణమూల్ ఎంపీ అభిషేక్ బెనర్జీ భార్య రుజిరా బెనర్జీకి ఈడీ సమన్లు జారీ చేసింది. విచారణ కోసం ఢిల్లీకి రావాలంటూ ఆమెకు పంపిన లేఖలో పేర్కొన్నది. అయితే రుజిరా బెనర్�