ఎంపీ అభిషేక్ బెనర్జీ అరెస్ట్పై విధించిన మధ్యంతర స్టేను మధ్యప్రదేశ్ హైకోర్టు తొలగించింది. దీంతో అతడిని అరెస్ట్ చేయవయవచ్చని తెలుసున్నది. మధ్యప్రదేశ్కు చెందిన బీజేపీ నేత ఆకాశ్ విజయ్ వర్గీయ ఒక గూండ
ఇటీవల బెంగాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం రెండు సీట్లు మాత్రమే గెల్చుకున్న జాతీయ పార్టీ కాంగ్రెస్ రాష్ట్రంలో ఉన్న రాజకీయ సంక్షోభాన్ని తమ పార్టీ ఎదుగుదలకు ఉపయోగించుకోవాలని ఆరాటపడుతున్నది.
పశ్చిమ బెంగాల్లోని దక్షిణ 24 పరగణా జిల్లాలోని సోనార్పూర్లో మాజీ సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు తృణమూల్ కాంగ్రెస్ (TMC) జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ అభిషేక్ బెనర్జీపై శనివారం జరిగిన దాడి రాష్ట్ర వ్యాప్తంగా
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో భారీ స్థాయిలో అవకతవకలు జరిగాయని, ఎన్నికల కమిషన్ పక్షపాతంతో వ్యవహరించిందని, అందువల్లనే ప్రజల తీర్పుకు విరుద్ధంగా ఫలితాలు వెలువడ్డాయని తృణమూల్ కాంగ్రెస్ సీనియర్
TMC | ఓటరు జాబితాలో భారీ అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ)పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. వెంటన�
ఇది పాకిస్థాన్పై మరిన్ని సర్జికల్ స్ట్రైక్స్ లేదా నామమాత్రపు బెదిరింపులు చేసే కాలం కాదని టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీ అన్నారు. అర్థమయ్యే భాషలోనే వారికి గుణపాఠం చెప్పవలసిన సమయమని చెప్పారు. పాక్ ఆక్�
మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ సొమవారంతో 27వ ఏట అడుగు పెట్టింది. అయితే ఇటీవల ఈ పార్టీలో సీనియర్లు, జూనియర్ల మధ్య విభేదాలు ముదిరాయి.
ఉపాధి హామీ పథకం కింద పశ్చిమ బెంగాల్కు రావాల్సిన 15వేల కోట్ల రూపాయల్ని కేంద్రం విడుదల చేయటం లేదంటూ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున నిరసన చేపట్టింది.
న్యూఢిల్లీ: మనీల్యాండరింగ్ కేసులో తృణమూల్ ఎంపీ అభిషేక్ బెనర్జీ భార్య రుజిరా బెనర్జీకి ఈడీ సమన్లు జారీ చేసింది. విచారణ కోసం ఢిల్లీకి రావాలంటూ ఆమెకు పంపిన లేఖలో పేర్కొన్నది. అయితే రుజిరా బెనర్�