Mother Dairy | మూడు నెలలకు సంబంధించిన పాల బిల్లులను చెల్లించాలని పాడి రైతులు డిమాండ్ చేశారు. మండలంలోని ముషపట్ల గ్రామానికి చెందిన రైతులు బుధవారం పట్టణంలోని పాలశీతలీకరణ కేంద్రం గేటుకు తాళం వేసి రైతులు ఆందోళన నిర
రాజ్యాంగ నిర్మాత, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆలోచన విధానానికి తూట్లు పొడిచే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తున్నదని తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ అన్నారు. అంబేద్కర్ జయంతిని పుర�
యాసంగి పంటను ఎండిపోకుండా కాపాడేందుకు బిక్కేరు వాగులోకి (Bikkeru Vagu) ప్రభుత్వం గోదావరి నీళ్లను విడుదలచేయాలని రైతులు డిమాండ్ చేశారు. వెంటనే గోదావరీ జలాలను వదిలి పంటలను రక్షించాలంటూ యాదాద్రి భువనగిరి జిల్లా మ�
యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరులోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో గురువారం ఉడకని అన్నం వడ్డించారు. దీంతో విద్యార్థులు తినలేక పడేసి పస్తులుండాల్సి వ చ్చింది.
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన రుణమాఫీ పథకంలో సాంకేతిక సమస్యలు రైతులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. మూడు విడుతల్లో మాఫీ చేసినా చాలా మంది రైతులకు రాలేదు. రుణమాఫీ ఎవరికి జరిగిందో, ఎవరికి జరుగలేదో తెలియని పరిస
Minister KTR : ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) ప్రజలను కన్న బిడ్డల్లా చూసుకుంటున్నారని, అందుకనే ప్రతిపక్షాలు అసూయ పడుతున్నాయని మంత్రి కేటీఆర్ అన్నారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి (Tungathurthy) నియోజకవర్గంలోని తిరుమలగిరిలో ప్�
మోత్కూరు: సీఎం కేసీఆర్ అన్ని వర్గాల సంక్షేమం కోసం అమలు చేస్తున్న పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీని మరిం తగా బలోపేతం చేయడానికి కృషి చేయాలని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ అన్నారు. మంగళవా�
మోత్కూరు: తెలంగాణ మలి దశ ఉద్యమ తొలి అమరుడు కాసోజు శ్రీకాంతచారి కుటుంబాన్ని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పట్టు వస్ర్తాలు బహూకరించి సత్కరించారు. శ్రీకాంతచారి సోదరుడు రవీంద్రాచారి- శ్రావణి నూతన దంపతులకు పట్�
మోత్కూరు: రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా పట్టణ ప్రగతి పనులను వేగంగా పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. మంగళవారం మోత్కూరు మున్సిపాలిటీ పట్టణ ప్రగతి పనులను తనిఖీ చేశారు. ఈ సందర్భం
మోత్కూరు: ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి టీఆర్ఎస్ బలోపేతానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి కోరారు. బుధవారం మోత్కూరులోని ఓ ఫంక్షన్ హాల్
మోత్కూరు: మోత్కూరు మండల కేంద్రంలో జరిగిన మంత్రుల పర్యటనలో దొంగలు హల్చల్ చేశారు. శనివారం మో త్కూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన చైర్మన్ కొణతం యాకుబ్రెడ్డి, పాలకవర్గం ప్రమాణ స్వీకారోత్సవం జరిగింది. ఈ కార�
మోత్కూర్ మార్కెట్ కమిటీ ప్రమాణస్వీకారం.. హాజరైన మంత్రులు | మోత్కూరు మార్కెట్ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్ శనివారం ప్రమాణస్వీకారం చేశారు. కార్యక్రమానికి విద్యుత్శాఖ మంత్రి జగదీశ్రెడ్డి, వ్యవసాయశా�
మోత్కూరు: మండలంలోని దత్తప్పగూడెంకు ఈ నెల 28న రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జి జగదీశ్రెడ్డిలు రానున్నారని రాష్ట్ర ఆయిల్ ఫెఢ్ కార్పొరేషన్ చైర్మన్ కంచర