మనిషి తన భావాలను వ్యక్తపరిచే ఒక సాధనం భాష. భూమిపై ఉన్న అన్ని జీవరాశుల్లో మానవుడు ఒక్కడే తన భావాలను మాటల రూపంలో వ్యక్తం చేయగలుగుతాడు. మనిషి తన మనసులోని అభిప్రాయాలు, భావాలను బహిర్గతం చేయడానికి ముఖావయంతో చే�
నూతన జాతీయ విద్యా విధానం-2020 మాతృ భాషను ప్రోత్సహించింది. తప్పనిసరిగా 5వ తరగతి వరకు మాతృ భాషలో విద్యార్థులకు బోధన ఉండాలని, అవసరం అయితే 8వ తరగతి వరకు పెంచాలని సూచించింది.
ప్రపంచంలో ఎన్నో భాషల్లో నిష్ణాతులున్నప్పటికీ మాతృభాషను అభిమానించడం ప్రతి ఒక్కరి బాధ్యత. అమ్మ భాషను గౌరవిస్తే ఆత్మగౌరవం పెరుగుతుంది. దీంతో భాషకు పటుత్వం పెరుగుతుంది. భాషా ఖ్యాతి పెరుగుతుంది. ఏ జాతి అయిత�
CJI NV Ramana | భాష లేకపోతే చరిత్ర లేదని, సంస్కృతి లేదని సీజేఐ ఎన్వీ రమణ (CJI NV Ramana) అన్నారు. భాష లేకపోతే మనం అంతరించిపోతామన్నారు. తెలుగువాడి తెలివితేటలకు జైజై, తెలుగువాడు దేనికైనా సైసై అని పేర్కొన్నారు
Justice NV Ramana | భాషను, సంస్కృతిని, కన్నతల్లిని ఎప్పుడూ గుర్తుంచుకోవాలని సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ (Justice NV Ramana) అన్నారు. మన భాష, సంస్కృతిని కాపాడుకోవాలని సూచించారు. ప్రతి ఇంట్లో ఒక పెద్దబాలశిక్ష పుస్తకం ఉండాలని
NV Ramana | తెలుగు అనేది కేవలం భాష కాదు.. జీవన విధానం, నాగరికత అని జస్టిస్ ఎన్వీ రమణ (NV Ramana) అన్నారు. మాతృభాషను, మాతృమూర్తిని పూజించడం ఒక ప్రత్యేకత అని చెప్పారు.
Venkaiah Naidu | ఆచరణ సాధ్యం కాని విద్య వల్ల ప్రయోజనం లేదని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు (Venkaiah Naidu) అన్నారు. ఉన్నతమైన కలలు, ఆచరణ, చేతల్లో చిత్తశుద్ధే విజయ రహస్యమని చెప్పారు. పాశ్చాత్య సంస్కృతిని గుడ్డిగా అనుకరించడం విజ్
న్యూఢిల్లీ, ఆగస్టు 29: మాతృ భాషలో మాట్లాడటాన్ని ప్రజలు గర్వంగా భావించాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. భారతీయ భాషలను మాట్లాడటంలో ఎలాంటి ఆత్మన్యూనతా భావం అవసరం లేదని పేర్కొన్నారు. ఆదివారం తెలుగు భ�
హైదరాబాద్ : మాతృభాషలను కాపాడుకునేందుకు సృజనాత్మక విధానాల మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు. ఎంత సృజనాత్మకంగా మనం భాషను ముందుకు తీసుకువెళతామో,
తెలుగును భావితరాలకు అందించాలిసుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణహైదరాబాద్, జూలై 19 (నమస్తే తెలంగాణ): ‘మాతృభాష జాతి ఔన్నత్యానికి ప్రతీక. మన తెలుగు భాషను కాపాడుకోవాలి. అభివృద్ధి చేసుకోవాల’ని సుప్రీంకో�
ఈ మధ్యకాలంలో తెలుగు మాట్లాడేవారి సంఖ్య తగ్గుతున్నదని ఐరాస సంస్థ ‘యూనెస్కో’ పేర్కొనడం గమనార్హం. ఇదే విషయాన్ని అనేక అధ్యయన సంస్థలు కూడా తెలియజేశాయి. ఆంగ్ల మాధ్యమాల మోజులో తెలుగు అభ్యసనం నిర్లక్ష్యానికి �