పురుడు కోసం ఆసుపత్రికి వచ్చిన మహిళ విగత జీవిగా మారింది. అప్పుడే పుట్టిన బిడ్డతో పాటు తల్లి సైతం ప్రాణాలు కోల్పోయింది. ఈ విషాదకర ఘటన బాలానగర్ పోలీస్స్టేషన్ పరిధిలో విషాదకర ఘటన చోటు చేసుకున్నది.
Food poisoning | రుద్రంగి మండల కేంద్రంలో ఫుడ్ పాయిజన్ తో తల్లి, కుమారుడు మృతి చెందడంతో గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. స్థానికులు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన కాదాసు పుష్పలత (35) ఆమె కుమారుడు న�
నాడు అనారోగ్యంతో తండ్రి.. నేడు ప్రమాదవశాత్తు తల్లి మృతి చెందగా, పెళ్లీడుకొచ్చిన ఇద్దరు కూతుళ్ల పరిస్థితి దయనీయంగా మారింది. కనీసం తల్లి అంత్యక్రియలకు చేతిలో చిల్లిగవ్వ లేకపోగా, స్థానికులు అందించిన విరాళ�
Kevvu Karthik | ప్రముఖ టీవీ షో ‘జబర్దస్త్’ కమెడియన్ కెవ్వు కార్తీక్ ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. కమెడియన్ కార్తీక్ తల్లి అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు. ఆమె గత ఐదేండ్ల నుంచి క్యాన్సర్తో పోరాడుతోందన్నారు. ఓ ప�
Hyderabad | ఆ తల్లికి ఏ కష్టమొచ్చిందో తెలియదు కానీ నవ మాసాలు కనిపెంచిన బిడ్డలను తనే కడతేర్చింది. ఈ విషాదకర సంఘటన బోరబండ పోలీస్ స్టేషన్ పరిధి రాజీవ్ నగర్లో చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు..జ్యోతి(31) అనే మహ�
Crime news | పురిట్లోనే శిశువు.. కాసేపటికే తల్లి మృతి చెందగా..ఇది తట్టుకోలేక బాలింత నానమ్మ మృతి చెందిన హృదయ విదారక సంఘటన మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలో గురువారం చోటు చేసుకుంది.
అనారోగ్యంతో తల్లి మృతి అంత్యక్రియలు నిర్వహించకుండా ఆస్తి కోసం కొడుకుల కొట్లాట పోలీసుల జోక్యంతో సమసిన వివాదం జమ్మికుంట, డిసెంబర్ 9: మానవ సంబంధాలన్నీ.. ఆర్థిక సంబంధాలేనని కార్ల్ మార్క్స్ అన్నట్టే జరుగు
daughter died not able to bear mother death | నవ మాసాలు మోసిన తల్లి కళ్లెదుటే విగతజీవిగా మారడంతో తట్టుకోలేని ఓ కూతురు ఎడుస్తూనే హఠాన్మరణం చెందింది. ఈ విషాద ఘటన మంచిర్యాలలో ఆదివారం
యువకుడు ఆత్మహత్య | కరోనాతో తల్లి మృతి చెందడంతో తీవ్ర మనోవేదనకులోనై కుమారుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రంగారెడ్డి జిల్లా మైలార్దేవ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని మధుబాన్ కాలనీలో శనివారం ఈ విషాద ఘటన జ�