ఎంజీఎం దవాఖాన మార్చురీలో మృతదేహాలను భద్రపరిచేందుకు కొత్త ఫ్రీజర్లను ఏర్పాటు చేయాలని తెలంగాణ నేత్ర అవయవ శరీర దాతల అసోసియేషన్ అధ్యక్షుడు మల్లారెడ్డి అన్నారు.
Gadwala | జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానలో దారుణం చోటు చేసుకుంది. మార్చురీలో (Mortuary) మృతదేహంపై ఉన్న బంగారం చోరీకి(Gold stolen) గురైంది.
గుర్తు తెలియని మృతదేహాలను తీసుకొచ్చి మార్చూరీలో పెట్టడంతో వచ్చే దుర్వాసనతో చుట్టుపక్కల నివసించే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, సమస్య పరిష్కారానికి నగర శివారు ప్రాంతంలో ప్రత్యేకంగా మార్చు�
ఉస్మానియా మార్చురీ ఆధునీకరణ నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం 20 నుంచి 30 మృతదేహాలను భద్రపరిచే సామర్థ్యం ఉన్న ఉస్మానియా మార్చురీలో ప్రతి రోజు 10 నుంచి 12 పోస్టుమార్టమ్స్ జరుగుతున్నాయి.
Madhyapradesh | మధ్యప్రదేశ్లోని సాగర్ జిల్లా దవాఖానలో దారుణం చోటుచేసుకున్నది. హాస్పిటల్ మార్చురిలో భద్రపరిచిన ఓ మృతదేహం కన్ను కనిపించకుండా పోయింది. అయితే కంటిని ఎలుకలు కొరికేశాయని
నూతన విధానానికి సర్కారు శ్రీకారం 61 దవాఖానల్లో అభివృద్ధి పనులు మృతదేహాల తరలింపునకు 16 కొత్త వాహనాలు హైదరాబాద్, ఫిబ్రవరి 2 : రాష్ట్ర ప్రభుత్వం నూతన మార్చురీ విధానానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలోని 61 దవా�
రాయ్పూర్: ఛత్తీస్గఢ్లోని దుర్గ్లో కరోనా రెండవ వేవ్ కలకలం రేపుతున్నది. అక్కడి ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీలో కరోనా వల్ల మరణించిన వారి మృతదేహాలు పేరుకుపోతున్నాయి. గత వారం రోజుల్లో ఆరు వేలకుపైగా కరోన�