హైదరాబాద్ ఎంఎంటీఎస్ రైలులో అత్యాచారయత్నం జరిగిందన్న కేసు కీలక మలుపు తిరిగింది. మార్చి 22న రాత్రి ఏం జరిగిందనే కోణంలో దర్యాప్తు జరిపిన పోలీసులు సంచలన నిర్ధారణకు వచ్చారు. సదరు యువతిపై అత్యాచారయత్నం జరగల
ఎంఎంటీఎస్ ఘటన జరిగి సరిగ్గా పది రోజులైంది. ఈనెల 22వ తేదీన ఎంఎంటీఎస్ రైలులో జరిగిన అత్యాచారయత్నం ఘటన మిస్టరీ ఇంకా వీడలేదు. ఇప్పటికీ పోలీసుల దర్యాప్తు కొనసాగుతూనే ఉన్నది.
రెండు లైంగికదాడి యత్నాలు.. ఓ న్యాయవాది సహా మరో గుర్తు తెలియని యువకుడి హత్యతో హైదరాబాద్ నగరం సోమవారం అట్టుడికింది. ఎంఎంటీఎస్ రైలులో ఒంటరిగా ఉన్న యువతిపై లైంగికదాడి ప్రయత్నం జరుగగా, తప్పించుకొనే క్రమంలో
రాష్ట్రంలో నానాటికి మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నారు. ప్రతిరోజూ ఏదో ఒకమూలన లైంగికదాడి ఘటలు లేదా హత్యలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. తాజాగా హైదరాబాద్ పరిధిలో మరో దారుణం చేసుకుంది. ఎంఎంటీఎస్ రైలు బ�
ఎంఎంటీఎస్ రైల్లో ప్రయాణిస్తున్న ఎస్సైని ఈ నెల 26వ తేదీ అర్ధరాత్రి చాకుతో బెదిరించిన కేసులో నిందితులను పట్టుకునేందుకు రెండు ప్రత్యేక రైల్వే పోలీసు బృందాలను ఏర్పాటు చేసినట్లు కాచిగూడ రైల్వే ఇన్స్పెక్ట
ఎంఎంటీఎస్ రైలులో ప్రయాణిస్తున్న ఎస్సైని గుర్తుతెలియని వ్యక్తులు చాకుతో బెదిరించి బంగారు ఆభరణాలు, నగదు, సెల్ఫోన్లను తస్కరించారు. కాచిగూడ రైల్వే ఇన్స్పెక్టర్ ఎల్లప్ప కథనం ప్రకారం.. మైలార్దేవ్పల్ల�
రైల్వే ట్రాకుల మరమ్మతులు, ఇతర నిర్వహణ పనుల వల్ల హైదరాబాద్, సికింద్రాబాద్ సబర్బన్కు చెందిన 17 ఎంఎంటీఎస్ లోకల్ రైలు సర్వీసులను ఈ నెల 10 నుంచి 16 వరకు రద్దు చేసినట్లు శనివారం ఎస్సీఆర్ అధికారులు ప్రకటించ�
ఎంఎంటీఎస్ రాకతో మేడ్చల్ ప్రజలకు రైల్వే ప్రయాణం సులభతరమైంది. ఎంఎంటీఎస్ రెండో దశలో భాగంగా మేడ్చల్-సికింద్రాబాద్ ఎంఎంటీఎస్ ఏప్రిల్ 8న ప్రారంభించారు.
MMTS | ఎంఎంటీస్ ట్రైన్లో మహిళ పై ఓ ఆగంతకుడు మహిళను కత్తితో బెదిరించి నగదు, మొబైల్తో పరారయ్యాడు. ఈ సంఘటన శేరి లింగంపల్లిలో సోమవారం రాత్రి చోటు చేసుకుంది.