రాష్ట్ర వైద్యారోగ్యశాఖలో 13,929 పోస్టులు ఖాళీగా ఉన్నట్టు మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. ఇందులో 7,170 పోస్టులకు నియామకాలు కొనసాగుతున్నాయని, రిక్రూట్మెంట్ తర్వాత 6,759 ఖాళీలు ఉంటాయని స్పష్టంచేశారు.
తెలంగాణ అస్తిత్వానికి, రాష్ట్ర ప్రయోజనాలకు వ్యతిరేకంగా కొన్ని మీడియా సంస్థలు మళ్లీ జడలు విప్పుతున్నాయి. ప్రజాస్వామ్యంలో ఫోర్త్ ఎస్టేట్గా ఉండాల్సిన మీడియా, కొందరికి కొమ్ముకాస్తూ మళ్లీ తెలంగాణ ప్రజల �
తెలంగాణ చరిత్రపై చెరగని సంతకం కేసీఆర్దని వక్తలు పేర్కొన్నారు. మలిదశ ఉద్యమాన్ని మలుపు తిప్పిన ఘనత స్వరాష్ట్ర సారథిదేనని స్పష్టం చేశారు. తెలంగాణ స్వరాష్ట్ర కల సాకారానికి పునాది వేసిన రోజు, తెలంగాణ చరిత్�
కేసీఆర్ చేపట్టిన దీక్ష కారణంగానే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందని ఎమ్మెల్సీలు తక్కెళ్లపల్లి రవీందర్రావు, తాతా మధు అన్నారు. ఖమ్మంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన జిల్లా సన్నాహక �