తెలంగాణ చరిత్రపై చెరగని సంతకం కేసీఆర్దని వక్తలు పేర్కొన్నారు. మలిదశ ఉద్యమాన్ని మలుపు తిప్పిన ఘనత స్వరాష్ట్ర సారథిదేనని స్పష్టం చేశారు. తెలంగాణ స్వరాష్ట్ర కల సాకారానికి పునాది వేసిన రోజు, తెలంగాణ చరిత్�
కేసీఆర్ చేపట్టిన దీక్ష కారణంగానే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందని ఎమ్మెల్సీలు తక్కెళ్లపల్లి రవీందర్రావు, తాతా మధు అన్నారు. ఖమ్మంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన జిల్లా సన్నాహక �