తెలంగాణలోని వనరులు దోపిడీకి గురికాకుండా ఉండాలంటే పెద్దదిక్కు బీఆర్ఎస్ అని ప్రజలు ఇప్పటికే గ్రహించారని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. కేసీఆర్ పాలనలోనే రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ పథ�
బీజేపీ, కాంగ్రెస్ పార్టీ లు చేసిన మోసాలపై ఇంటింటికి వెళ్లి చర్చ పెట్టాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. మండలంలోని అన్నారం షరీఫ్, కల్లెడ, దౌలత్నగర్, చింతనెక్కొండ, ఏనుగల్లు, మల్యా తండా, చౌ�
ఆరు గ్యా రెంటీలపై సీఎం రేవంత్రెడ్డి దేవుళ్లపై ఒట్లు వేయడం కాదు, నీ బిడ్డపై ఒట్టేసి చెప్పాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు డిమాండ్ చేశారు. ఆదివారం పెద్దవంగర మండలంలోని అవుతాపురం, పో చంపల్లి, గంట్ల�
అసెంబ్లీ ఎన్నికల్లో ఆరు గ్యారెంటీలు, 420 హామీల పేర మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ వాటిని అమలు చేయనందున ఆ పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులను ప్రజలు నిలదీయాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పిలుప�
బీఆర్ఎస్ 23వ ఆవిర్భావ దినోత్సవాన్ని బీఆర్ఎస్ నేతలు, శ్రేణులు శనివారం ఘనంగా జరుపుకొన్నారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా నిర్వహించిన ఆవిర్భావ వేడుకల్లో జిల్లా అధ్యక్షులు పాల్గొని గులాబీ జెండాను ఆవిష్కరి�
గడిచిన ఐదేళ్లలో సీఎం కేసీఆర్ సహకారంతో కోట్లాది రూపాయల నిధులు తీసుకవచ్చి భూపాలపల్లి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశానని, మరోసారి ఆశీర్వదిస్తే అభివృద్ధిని మరింత ముందుకు తీసుకెళ్తానని భూప
బీసీ బంధు పథకం ద్వారా అర్హులైన వారికి రూ.1 లక్ష ఆర్థిక సాయం అందిస్తున్నది తెలంగాణ ప్రభుత్వం. కుల వృత్తిదారుల జీవనోపాధికి గొర్రెలు, చేపలు ఉచితంగా పంపిణీ చేస్తున్నది. తరతరాలుగా సంపద సృష్టిలో ముందుండి అసమాన�
విశ్వ బ్రాహ్మణులు ఎదుర్కొంటున్న సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని తెలంగాణ రాష్ట్ర తొలి శాసన సభాపతి, ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి అన్నారు.
భద్రకాళి, భద్రేశ్వరుల కల్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం ధ్వజారోహణం వైభవోపేతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి హాజరై అమ్మవారికి పట్టువస్ర్తాలు సమర్�