రాష్ట్రంలోని గురుకులాల్లో పాత టైంటేబుల్నే అమలు చేయాలని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి, మాజీ ఎంపీ ఆర్ కృష్ణయ్య, మాజీ ఎమ్మెల్సీ కే నాగేశ్వర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురుకులాల సమస్యలను పరిష్
కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి తో రాష్ట్రంలోని విద్యారంగం సంక్షోభంలోకి కూరుకుపోయిందని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. విద్యాసంస్థల్లో ప్రవేశంతో మొదలు సీటు, ఫీజులు, డొ న�
హైదరాబాద్ విపత్తు నిర్వహణ-ఆస్తుల పర్యవేక్షణ, పరిరక్షణ సంస్థ(హైడ్రా)కు 169 మంది సిబ్బందిని రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా కేటాయించింది. ఈ పోస్టులను వివిధ విభాగాల్లో డిప్యూటేషన్ ప్రాతిపదికన భర్తీ చేయడానికి మ�
పీఆర్సీ నివేదికను తెప్పించుకుని నూతన ఫిట్మెంట్ను ప్రకటించాలని, పెండింగ్లోని నాలుగు డీఏలను వెంటనే మంజూరుచేయాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ప్రభుత్వ పాఠశాలల ప్రత్యేకత, బడిలో విద్యార్థుల నమోదు తదితర అంశాలపై విద్యాశాఖ ఈ నెల 19వరకు నిర్వహించే బడిబాట కార్యక్రమం గురువారం ప్రారంభమైంది. జిల్లా వ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో ఈ కార్యక్రమం చేపట్టారు.
రాష్ట్రంలో ప్రైవేట్, కార్పొరేటర్ విద్యాసంస్థల్లో ఫీజుల దందా నియంత్రణ కోసం ప్రత్యేక చట్టం తెవాలని ఎమ్మెల్సీ నర్సిరెడ్డి అన్నారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లోనే ఈ చట్టానికి రూపకల్పన చేయాలని కోరారు.
ప్రభుత్వ ఆస్పత్రుల్లో మూత్రపిండాల రోగుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నదని, దీనికి అనుగుణంగా బెడ్ల సంఖ్య పెంచాలని జడ్పీ చైర్మన్ కంచర్ల చంద్రశేఖరరావు అన్నారు. జిల్లా కేంద్రంలోని జడ్పీ కార్యాలయంలో బుధవా�
పెన్షనర్ల సమస్యలను పరిష్కరించి ఆదుకోవాలని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి అన్నారు. ఆదివారం పట్టణంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పెన్షనర్లకు వైద్య ఖర్చులు పెంచడంతో పాటు కార్పొరేట్ దవాఖ�
దేశంలో విద్యావ్యవస్థను నిర్వీర్యం చే యాలని, విద్యార్థుల మ ధ్య మత విద్వేషాలు రెచ్చగొట్టాలని ఆరెస్సెస్, కేం ద్రంలోని బీజేపీ ప్రభు త్వం కుటిల ప్రయత్నాలు చేస్తున్నదని ఎస్ఎఫ్ఐ జాతీయ మాజీ అధ్యక్షుడు శివద�