చట్టసభల్లో బీసీ మహిళలకు, బీసీలకు రిజర్వేషన్లు కల్పించడంతోపాటు కులగణన చేపట్టాలన్న డిమాండ్ ఈ నెల 26వ తేదీన జలవిహార్ బీసీ సంఘాలు ఏర్పాటు చేసిన సమావేశానికి పూర్తిగా మద్దతు ఇస్తున్నామని ఎమ్మెల్సీ కల్వకుంట్�
కేంద్ర ప్రభుత్వం మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం తెలిపిన నేపథ్యంలో పడాల మనోజ ఆధ్వర్యంలో దుండిగల్ మున్సిపాలిటీ పరిధి, మల్లంపేట్లోని డ్రీమ్ వ్యాలీ కాలనీలో పలువురు మహిళలు హర్షం వ్యక్తం చేస్తూ ఎమ్మెల�
MLC Kavitha | మహిళా రిజర్వేషన్ల బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందినప్పటికీ తక్షణమే అమలు కాకపోవడం పట్ల ఎమ్మెల్సీ కవిత అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ బిల్లును తక్షణమే అమలు చేయడం సాధ్యమే అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం అస�
చిత్తశుద్ధి కొరవడి చేసే ఏ కార్యక్రమమైనా ఆచరణలో ఆశించిన ఫలితాలనివ్వదని చరిత్రలో అనేకసార్లు నిరూపితమైంది. చట్టసభల్లో ఆ బిల్లు పాసైందనే సంబరం కంటే ఆ బిల్లు ఆచరణ సాధ్యం కాదని పలువురు అభిప్రాయాలు వ్యక్తం చ�
మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందటం అఖిల భారతావనిలో అత్యుత్తమమైన పరిణామమని, దేశంలో మహిళలకు ఇస్తున్న గౌరవానికి ఇది నిదర్శనం అని పలువురు మహిళా విద్యావేత్తలు, ప్రొఫెసర్లు మహిళా బిల్లుపై వారి అభిప్రాయాల
కమ్మర్పల్లి మండల కేంద్రంలో మహిళా మండల సమాఖ్య ప్రతినిధులు, సెర్ప్ సిబ్బంది, సెర్ప్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు, కమ్మర్పల్లి ఏంపీఎం కుంట గంగాధర్ రెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల క
పార్లమెంటులో మహిళా బిల్లు ప్రవేశ పెట్టడంపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ను కేశంపేట జడ్పీటీసీ తాండ్ర విశాలా శ్రావణ్రెడ్డి గురువారం హైదరాబాద్లో కలిసి పుష్పగుచ్ఛం అందజేసి కృతజ్ఞత లు తెలిపారు.
మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్ కల్పించాలని కోరుతూ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేసిన పోరాటం ఫలించిందని, ఆమె నిరంతర కృషితోనే కేంద్ర ప్రభుత్వం మహిళా రిజర్వేషన్ బిల్లును పాస్ చేయించిందని రాష్ట్ర పో�
చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించిన మహిళాబిల్లును తక్షణమే అమ లు చేయాలని ఎమ్మెల్సీ సురభి వాణీదేవి డి మాండ్ చేశారు. పార్లమెంట్లో ఈ బిల్లు పాస్ కావడం సంతోషించదగిన విషయమని పేర్కొన్నారు.
లోక్సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందిన సందర్భంగా బుధవారం తనను మర్యాదపూర్వకంగా కలిసిన సైఫాబాద్ సైన్స్ కళాశాల విద్యార్థినులతో సెల్ఫీ దిగుతున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
Women's Reservation Bill | ఏ ప్రజాస్వామ్య ప్రభుత్వమైనా ప్రజల ఎజెండాను చర్చించాలి కాని పాలకుల ఎజెండాను కాదు. సమాజంలోని అన్ని వర్గాలకు ప్రభుత్వంలో భాగస్వామ్యం కల్పించినప్పుడే అది నిజమైన ప్రజాస్వామ్యం అవుతుంది. కానీ దేశ �