స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల పెంపు బిల్లును ఆమోదించాలని గవర్నర్ జిష్ణుదేవ్వర్మకు మంత్రులు, అఖిలపక్ష నేతలు, పీసీసీ అధ్యక్షుడు విజ్ఞప్తి చేశా రు.
కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా సాయన్న చేసిన సేవలు ఎన్నటికీ మరిచిపోలేమని, అజాత శత్రువైన ఆయన వ్యక్తిత్వం అందరికీ ఆదర్శమని మంత్రులు శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్ గుర్తు చేసుకున్నారు.
హుజూరాబాద్ టౌన్ : పేదింటి బిడ్డ గెల్లు శ్రీనివాస్యాదవ్ కు పేదల బాధలు తెలుసు కనుక గెల్లు శ్రీనివాస్ గెలుపుతో హుజూరాబాద్లో పేదల కష్టాలు తీరుతాయని అందుకోసం గెల్లు శ్రీనివాస్ కారు గుర్తుకు ఓటు వేసి నియ�
జగద్గిరిగుట్ట డివిజన్ పరిధిలోని రింగ్బస్తీలో గల కాళికాదేవి ఆలయ ప్రథమ వార్షికోత్సవం బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్, ఎమ్మెల్సీలు నవీన్రావు, �
జీడిమెట్ల, మార్చి 30 : బ్యాంకులు, స్వచ్ఛంద సంస్థలు, అధికారులు ఇలా ఎవరి సహాయం లేకుండానే ఆర్థిక స్వావలంబన వైపు వేసేందుకు మహిళలు ముందుకు రావడం అభినందనీయమని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్ అన్నారు
మియాపూర్, మార్చి 29 : చెరువులను కాపాడి ప్రజలకు ఆహ్లాదాన్ని పంచేందుకు తమ ప్రభుత్వం తగినన్ని నిధులను మంజూరు చేస్తున్నా.. ఆ పనులను సకాలంలో చేయకుండా కాలయాపన చేస్తున్నారని, ఇది ఏమాత్రం సమంజసం కాదని దీనివల్ల చె�
గాజులరామారం, మార్చి 27 : ప్రతి కాలనీలో మెరుగైన మౌలిక వసతులు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని ఎమ్మెల్యే కె.పి.వివేకానంద, రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ శంబీపూర్రాజు అన్నారు. జగద్గిరిగుట్ట డ�
కుత్బుల్లాపూర్, మార్చి9 : సీఎం కేసీఆర్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూ సి ఓటెయ్యండి.. అభివృద్ధి చేసే టీఆర్ఎస్ ప్రభుత్వానికి అండగా నిలవాలం టూ కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్, మల్కాజిగిర
కుత్బుల్లాపూర్ జోన్బృందం,మార్చి7: బాచుపల్లిలోని శ్రీనివాస లేక్ వ్యూ, ఎస్ఏవీఎస్ అపర్ణ వద్ద మేయర్ కొలన్ నీలాగోపాల్రెడ్డి ఆధ్వర్యంలో ప్రచారం చేపట్టారు. కుత్బుల్లాపూర్ డివిజన్ పరిధిలోని పద్మాన�