తెలంగాణ రైతాంగానికి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తక్షణమే క్షమాపణ చెప్పాలని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి డిమాం డ్ చేశారు. నర్సాపూర్ పట్టణంలో ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో గురు
ప్రతిఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి అన్నారు. మెదక్ జిల్లా కొల్చారం మండల కేంద్రంలోని సాంఘి, సంక్షేమ గురుకుల పాఠశాలను శుక్రవారం ఆమె సందర్శించారు. స్వచ్ఛదనం-�
కాంగ్రెస్ ప్రభుత్వం పంట రుణమాఫీ అంటూ రైతులను వంచిస్తున్నదని ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి మండిపడ్డారు. కాంగ్రెస్ నాయకులు చేపట్టిన పంట రుణమాఫీ సంబురాలు కావని, కేవలం రైతు భరోసా ఎగ్గొట్టే కార్యక్రమంల�
మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి గెలుపు ఖాయమైందని ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి తెలిపారు. శివ్వంపేట మండలం గోమారం గ్రామంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
వ్యవసాయానికి విద్యుత్ సరిగ్గా రాకపోవడంతో చేతికి వచ్చే పంటలు ఎండిపోతున్నాయని, నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం మాసాయిపేట మండలంలోని రామంత�
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా గజ్వేల్ సమీపంలో నిర్మించిన కొండపోచమ్మసాగర్ నుంచి ఎనిమిది రోజుల క్రితం వదిలిన గోదావరి జలాలు మూడు రోజుల క్రితం మెదక్ జిల్లా మాసాయిపేట మండలంలో ప్రవేశించాయి.
రాష్ట్రంలో వరినాట్లు వేసే సమయమైందని, కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు అత్యవసరంగా ఎరువులు, రైతు భరోసా పంట పెట్టుబడి సాయం అందజేయాలని నర్సాపూర్ ఎమ్మెల్యే వాకిటి సునీతా లక్ష్మారెడ్డి ప్రభుత్వాన్ని కోరారు.
MLA Sunithalakshmareddy | కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని నర్సాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే సునితాలక్ష్మారెడ్డి(MLA Sunithalakshmareddy) ఆదివారం కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. వైకుంఠ ఏకాదశి పర్వది