ఎమ్మెల్యే శానంపూడి | ఉమ్మడి నల్లగొండ జిల్లా స్థానిక సంస్థల టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంసీ కోటిరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని హుజూర్నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు.
చింతలపాలెం: టీఆర్ఎస్ పార్టీ ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ప్రజలు పార్టీలోకి చేరుతున్నట్లు హుజూ ర్నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. మండల పరిధిలోని రేబల్లె గ్రామానికి చెందిన 50 �
మఠంపల్లి: రాష్ట్రంలోని మారుమూల తండాలను, గ్రామ పంచాయితీలను అభివృద్ధి చేసిన టీఆర్ఎస్ ప్రభుత్వం సీఎం కేసీ ఆర్కే దక్కుతుందని ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని గుర్రంబోడు తండాలో మె
హుజూర్నగర్: తెలంగాణలో అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయం చేయగలిగే పార్టీ ఒక్క టీఆర్ఎస్ పార్టీ మాత్రమే అని ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. ఆదివారం మున్సిపాలిటీ పరిధిలోని పలు పార్టీలకు చెందిన సుమారు
గరిడేపల్లి: ప్రజా జీవన ప్రమాణాలను మెరుగుపర్చడమే టీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యమని హుజూర్నగర్ ఎమ్మెల్యే శానం పూడి సైదిరెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని పుల్లమ్మ ప్రాం తంలో 15వ ఆర్థిక సంఘం నిధులు సుమారు రూ.1.50 లక
మఠంపల్లి: టీఆర్ఎస్ కమిటీల్లో స్థానం పొందిన నాయకులు పార్టీ బలోపేతానికి పని చేయాలని హుజూర్నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి సూచించారు. మండలంలో గ్రామ కమిటీలు, మండల కమిటీలు పూర్తయిన సందర్భంగా ఆదివారం మ�
హుజూర్నగర్: నియోజకవర్గ వ్యాపంగా ఉన్న అన్ని పశు వైద్యశాలలను పటిష్ట పరిచేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. గురువారం క్యాంపు కార్యాలయంలో జిల్లా పశువైద్యాధికారి శ్రీనివాసరెడ్డ
హుజూర్నగర్ టౌన్: పేద ఆడ బిడ్డల పెళ్లి భారం కాకూడదనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి కేసీఆర్ కల్యాణ లక్ష్మి, షాదీ ముబార్ పథకాలు ప్రవేశపెట్టారని ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. గురువారం తాసిల్దార్ కార్య�
హుజూర్నగర్ టౌన్: దేశంలో ఎక్కడా లేని విధంగా అంగన్వాడీ టీచర్లకు, ఇతర వర్కర్లకు గౌరవప్రదమైన వేతనం ఇస్తూ వారికి భరోసా కల్పించింది ఒక్క టీఆర్ఎస్ ప్రభుత్వమేనని ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు.బుధవా
టీఆర్ఎస్ పార్టీలోకి భారీగా చేరికలు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే హుజూర్నగర్: దేశంలో రికార్డు స్థాయిలో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమే అని ఎమ్మెల్కే �
హుజూర్నగర్ టౌన్: పట్టణంలోని వీధులన్నింటినీ సీసీ రోడ్లుగా మార్చేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. మంగళవారం ఆయన మున్సిపాలిటీ పరిధిలోని 20 వార్డులో సీసీ రోడ్డు పనులను ప్రారంభిం�
గరిడేపల్లి: ప్రజా సంక్షేమమే టీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యమని హుజూర్నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. మండ లంలోని అప్పన్నపేట గ్రామంలో రూ.16 లక్షలతో నూతనంగా నిర్మిస్తున్న ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్ర న
నేరేడుచర్ల: గత పాలకుల నిర్లక్ష్యంతో హుజూర్నగర్ నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలను ఒక్కొక్కటిగా పరిస్కరించి భవిష్యత్ తరాలు చెప్పుకొనే విధంగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని హుజూర్నగర్ ఎమ్మెల్యే �