MLA Sanjay | ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం(Congress government )ఆరు గ్యారెంటీలను(six guarantees) అమలు చేసి చూపాలని జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్(MLA Sanjay) అన్నారు. గురువారం రాయికల్ పట్టణంలో ఎమ్మెల్యే
MLA Sanjay | సీఎం కేసీఆర్ జగిత్యాల జిల్లాను ఏర్పాటు చేసి నాలుగువేల కోట్ల రూపాయలతో అబివృద్ధి చేశారని జగిత్యాల బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ (MLA Sanjay) అన్నారు. ఆదివారం జగిత్యాలలో బీఆర్ఎస్ ప్రజా
‘కాంగ్రెస్ మన రాష్ర్టాన్ని ఏండ్లకేండ్లు పాలించింది. కానీ ఏం చేయలేదు. ఇప్పుడు అమలవుతున్న పథకాలు ప్రజలకు అందించాలన్న ఆలోచన రాలేదు. కనీసం ఒక్క రంగాన్ని అయినా అభివృద్ధి చేసిన దాఖలాలు లేవు. ఎటు చూసినా అస్తవ్�
మహిళల సమస్యల పరిష్కారానికే సర్కారు సఖీ సెంటర్లను ఏ ర్పాటు చేస్తున్నదని రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి, మై నార్టీ, దివ్యాంగులు, వృద్ధుల సంక్షేమ శాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. బాధిత మహిళలు సెంటర్లను స�
వైద్య రంగంలో అనేక రకాల మార్పులకు శ్రీకారం చు డుతున్న రాష్ట్ర సర్కారు, అత్యాధునిక సేవలను అందుబాటులోకి తెస్తున్నది. ప్రైవేట్లో టెస్టుల పేరిట చేస్తున్న దోపిడీకి చెక్ పెట్టేందుకు టీ-డ యాగ్నోసిస్ సెంటర్�
చదువుతోనే సంచార జీవనానికి విముక్తి లభిస్తుందని రాష్ట్ర ఎస్సీ, మైనార్టీ, వృద్ధులు, దివ్యాంగ శాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. బుడగజంగాల కులానికి చెందిన తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వం ఏర్పాటు చేస�
MLA Sanjay |రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల పట్ల ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి స్వచ్ఛందంగా టీఆర్ఎస్లో చేరుతున్నారని జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్అన్నారు.
జగిత్యాల : జగిత్యాల మండలం చల్గల్ మ్యాంగో మార్కెట్లో రూ. 2 కోట్ల 40 లక్షల నిధులతో నిర్మించనున్నషెడ్ల నిర్మాణానికి బుధవారం ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కుమార్ జడ్పీ చైర్పర్సన్ దావ వసంతతో కలిసి భూమి పూజ నిర్వహ