నియోజకవర్గంలో ఐదేళ్లలో రూ.30 వేల కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టాను. నా హయాంలో బీటీపీఎస్ పనులు పూర్తికావడం ఆనందాన్నిచ్చింది. మణుగూరు ప్రభుత్వాసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా మార్చాను. ప్రభుత్వ లక్ష్యాలకు అన
బూర్గంపహాడ్ మండలం లక్ష్మీపురం గ్రామంలో సీఎం ఆశీర్వాద సభకు జనం ప్రభంజనంలా పోటెత్తారు. సభకు ముందు కళాకారులు ఆటపాటలతో సందడి చేశారు. వేదిక ముందు జన ప్రభంజనాన్ని చూసిన బీఆర్ఎస్ నాయకులు.. ‘సభ విజయవంతం..
బీఆర్ఎస్ పాలనతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. సోమవారం విజయదశమి సందర్భంగా బీఆర్ఎస్ మ్యానిఫెస్టో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సంక్షే
దేశం తెలంగాణ రాష్ట్రం వైపు చూస్తున్నదని, సీఎం కేసీఆర్ పాలనలో తెలంగాణలో ఎనలేని అభివృద్ధి జరిగిందని ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. ఆదివారం బూర్గంపహాడ్ మండలం నాగినేనిప్రోలు రె�
తెలంగాణలో విద్యాభివృద్ధికి బీఆర్ఎస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. శనివారం భద్రాద్రి జిల్లా బూర్గంపహాడ్లో ప్రభుత్వ విప్ రేగా కాం తారావుతో కలి
ముఖ్యమంత్రి సహాయ నిధి బాధితులకు భరోసానిస్తున్నదని ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. పట్టణంలోని మణుగూరు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో గురువారం ఆయన పలువురు లబ్ధిదారులకు రూ.69,000 విల
ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం పని చేస్తున్నదని, ఎలాంటి సమస్య ఉన్నా నేరుగా తన దృష్టికి తెస్తే ఆ పరిష్కారానికి ముందుంటామని ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. ఆది
కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు పేదలకు వరంగా మారాయని ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలన్నీ దేశానికి ఆదర్శంగా ని�
గిరిజనుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. రేగళ్ల పంచాయతీ కార్యాలయం ఆవరణలో శుక్రవారం ఆయన కలెక్టర్ అనుదీప్తో కలిసి ఆయన 120 మంది ఎస్టీలకు అసైన్డ్ పట్టాలను పంప�
రాబోయే ఎన్నికల్లో పదికి పది సీట్లు బీఆర్ఎస్ పార్టీ సునాయాసంగా గెలుస్తుందని, కార్యకర్తలు ఎవరూ అధైర్యపడొద్దని ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు అన్నారు.