మహిళా సంరక్షణ, సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యమిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం వారి ఆరోగ్యంపైనా ప్రత్యేక దృష్టి పెడుతున్నది. అందులో భాగంగా తీసుకొచ్చిన మహిళా క్లినిక్లను క్రమంగా అంతటా విస్తరిస్తున్నది.
మిషన్ భగీరథ నీరు రావడంతో రోగాలకు చెక్ పడిందని, సీజనల్ వ్యాధుల నుంచి విముక్తి కలిగిందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకల్లో భాగంగా ఆదివారం సూ�
గురుకుల విద్యాలయాల పరిశుభ్రతే ప్రభుత్వ లక్ష్యమని దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్రకుమార్ అన్నారు. గురువారం దేవరకొండలోని గిరిజన మహిళా డిగ్రీ గురుకుల కళాశాలలో స్వచ్ఛ గురుకులం పోస్టర్ను ఎమ్మెల్యే ఆవిష్కరిం�
పోటీ పరీక్షలకు హాజరయ్యే వారికి వంద రోజుల పాటు కోచింగ్ ఈ నెల 14వరకు దరఖాస్తుల స్వీకరణ 15 నుంచి తరగతులు ప్రారంభం ఎమ్మెల్యే రవీంద్రకుమార్ దేవరకొండ, ఏప్రిల్ 10 : రాష్ట్ర ప్రభుత్వం అన్ని విభాగాల్లోని ఉద్యోగ ఖా�
గులాబీ కండువాలు కప్పి ఆహ్వానించిన ఎమ్మెల్యే రవీంద్రకుమార్ దేవరకొండ, ఏప్రిల్ 10 : దేవరకొండ మండలంలోని తాటికోల్ గ్రామానికి చెందిన 60 మంది వివిధ పార్టీల నుంచి దేవరకొండ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మె�
నల్లగొండ : ఎస్టీల రిజర్వేషన్లపై రాష్ట్రాలదే తుది నిర్ణయం అని బీజేపీ అంటున్నది. అదే నిజమైతే రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా రాతపూర్వకంగా ఇవ్వాలని టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, దేవరకొండ ఎమ్మెల్యే రమావత�
తెలంగాణ పథకాలకు ఇతర రాష్ర్టాల బ్రహ్మరథం విద్యుత్తుశాఖ మంత్రి జగదీశ్రెడ్డి నల్లగొండ, ఫిబ్రవరి 20: తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలను తమ రాష్ర్టాల్లోనూ అమలు చేయాలని ఆయా ప్రాంతాల ప్రజలు డిమాండ్చేస్తు�