జే.చొ క్కారావు(దేవాదుల) ఎత్తిపోతల పథకంలో మూడు దశలు పూర్తయితే అయితే ఉమ్మడి వరంగల్ జిల్లాలో 6 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని ఎమ్మెల్సీ కడియం శ్రీహ రి అన్నారు.
కొత్తకొండ వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. సంక్రాంతి సందర్భంగా ఆది, సోమవారాల్లో భక్తులు ఆలయానికి పోటెత్తారు. కోనేరులో స్నానాలు చేసి స్వామివారికి కోరమీసాలు సమర్పించారు.
పండుగలా చేపపిల్లల పంపిణీ మొదలు స్టేషన్ఘన్పూర్లో ప్రారంభించిన తలసాని టెండర్ నిబంధనల్లో కీలక మార్పులు వాహనాల ట్రాకింగ్కు ప్రత్యేక యాప్ జీపీఎస్తో పెరిగిన చెరువుల సంఖ్య హైదరాబాద్, సెప్టెంబర్ 5 (న
ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్య అందుతున్నదని ఎమ్మెల్యే రాజయ్య అన్నారు. శుక్రవారం మండలంలోని నమిలిగొండ గ్రామంలో ప్రభుత్వ మోడల్ స్కూల్, కస్తూర్బా గాంధీ పాఠశాలల్లో విద్యార్థులకు ఏకరూప దుస్తులు పంపిణ�
జనగామ : స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య తల్లి లక్ష్మి (87) కొద్దిసేపటి క్రితం మరణించారు. హన్మకొండలోని రాజయ్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్(RMH) లో అనారోగ్యంతో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆమె మర
స్టేషన్ ఘన్పూర్: ఎస్సీ కమ్యూనిటీ హాల్ మంజూరు చేయాలని ప్రజా ప్రతినిధులు ఎమ్మెల్యే రాజయ్యను కోరారు. మంగళవారం హన్మకొండలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు మర్యాద పూర్వకంగా కలి�
స్టేషన్ ఘన్పూర్: ఎమ్మెల్యే రాజయ్య టీఆర్ఎస్ మండల ప్రచార కార్యదర్శిగా వారణాసి రామక్రిష్ణను నియమించారు. బుధవారం స్టేషన్ ఘన్పూర్ మండలానికి చెందిన వారణాసి రామకృష్ణకు ఎమ్మెల్యే రాజయ్య నియామక పత్రం అందిం�
స్టేషన్ ఘన్పూర్: నియోజకవర్గ కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి ఎమ్మెల్యే రాజయ్య భూమి పూజ చేశారు. గ్రామ పంచాయతీ కార్యాలయం ఆవరణలో గతంలో ఉన్న షాపింగ్ కాంప్లెక్స్ �
స్టేషన్ ఘన్పూర్ : డివిజన్ కేంద్రానికి చెందిన టీఆర్ఎస్ నాయకుడు మృతి చెందగా ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్సీ, జడ్పీ చైర్మన్తో పాటు ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ శ్రేణులు, స్థానికులు సంతాపం తెలిపారు. డివిజన్
స్టేషన్ ఘన్పూర్ : ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను రాబోవు ఎన్నికల నాటికి ప్రతి రైతుకు చేరేలా వ్యవసాయ పాలకవర్గం, ప్రజాప్రతినిధులు కృషి చేయాలని ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్య అన్నారు. సో�
ఎమ్మెల్యే రాజయ్య | మహిళలు అంటే నాకు అపార గౌరవమని, మహిళల మనోభావాలు దెబ్బ తీసేవిధంగా మాట్లాడితే సభాముఖంగా క్షమించాలని స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే టి. రాజయ్య మహిళలను కోరారు.
ఎమ్మెల్సీ పల్లా, ఎమ్మెల్యే రాజయ్యవేలేరు, సెప్టెంబర్ 8: పశుపోషణతో రైతు లు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మె ల్యే �
వ్యవసాయ యూనివర్సిటీ ఆగస్టు 6 : కరోనా థర్డ్వేవ్ ప్రభావం ఏ మాత్రం ఉండబోదని, తగు జాగ్రత్తలు పాటిస్తే సరిపోతుందని స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే డా. రాజయ్య అన్నారు. శుక్రవారం రాజేంద్ర నగర్లోని ఓ స్వచ్చంధ సంస