మహబూబ్నగర్, నారాయణపేట జిల్లాల్లోని ప్రభుత్వ దవాఖానల పనితీరు బాగాలేదని.. సాక్షాత్తు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి, ఉమ్మడి పాలమూరు జిల్లా ఇన్చార్జి మంత్రి దామోదర రాజనర్సింహ ఎదుట అధికార పార్టీకి చెందిన ఇద్దర
పేదలు కడుపునిండా భోజనం చేసేందుకే సీఎం రేవంత్ రెడ్డి తెల్లకార్డు ఉన్న ప్రతి వ్యక్తికి 6 కిలోల చొప్పున సన్న బియ్యం పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని, ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు నారాయణపేట నియోజకవర్గ�
ప్రభుత్వ అధికారిక సమావేశంలో కాంగ్రెస్ నాయకులు హడావుడి చేస్తూ.. స్టేజీపై మైక్ను తీసుకొని పార్టీ కార్యక్రమంగా మార్చిన సంఘటన నారాయణపేట జిల్లాలో జరిగింది. సోమవారం మరికల్ మండల కేంద్రంలోని సూర్యచంద్ర ఫంక
ఉమ్మడి పాలమూరు జిల్లాలో భీమా ప్రాజెక్టు సాధనలో స్వర్గీయ చిట్టెం నర్సిరెడ్డిది చెరగని ముద్ర అని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. సోమవారం మక్తల్లో నిర్వహించిన చిట్టెం నర్సిరెడ్డి 95వ జయంతి సందర్భం �
టీచ్ ఫర్ చేంజ్, వెనిరావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో మండలంలోని కొల్లంపల్లి ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన డిజిటల్ క్లాస్రూంను మంగళవారం స్థానిక ఎమ్మెల్యే పర్ణికారెడ్డి, సినీనటి, ఫౌండేషన్ సీఈవో మంచులక్�
కోయిల్సాగర్ ప్రాజెక్టు చివరి ఆయకట్టు వరకు సాగు నీరు అందిచడమే ప్రభుత్వ ధేయమని దేవరకద్ర, నారాయణపేట ఎమ్మెల్యేలు మధుసూదన్రెడ్డి, పర్ణికారెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని కోయిల్ సాగర్ ప్రాజెక్టు కుడి,