ఎమ్మెల్యే కౌశిక్రెడ్డిపై దాడి చేసిన కాంగ్రెస్ నాయకులను వెంటనే అరెస్టు చేయాలని ఎమ్మెల్యే ముఠాగోపాల్ డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే కౌశిక్రెడ్డిపై జరిగిన దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు.
MLA Muthagopal | మత్స్యకారుల్లో జీవితాల్లో వెలుగు నింపేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని ఎమ్మెల్యే ముఠాగోపాల్ ( MLA Muthagopal) అన్నారు.
హుస్సేన్ సాగర్ నాలా రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులు వేగవంతగా కొనసాగుతునన్నాయని ఎమ్మెల్యే ముఠాగోపాల్ అన్నారు. మంగళవారం గాంధీనగర్ డివిజన్ సబర్మతినగర్లో జరుగుతున్న నాలా ప్రహరీ నిర్మాణ పనులన పర్యవే
అభివృద్ధి పనులను వేగంగా పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకోచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. గాంధీనగర్ డివిజన్లో బాపునగర్, అరుంధతినగర్, సబర్మతినగర్, వాల్మీక�
పేద ప్రజల పిల్లలకు నాణ్యమైన విద్యను అందించడానికి ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ఎమ్మెల్యే ముఠాగోపాల్ అన్నారు. సోమవారం రాంనగర్ డివిజన్లోని శ్రీరాంనగర్ బస్తీలో ఉన్న ప్ర
అశోక్నగర్ మీదుగు వెళ్లే 40 నంబర్ ఆర్టీసీ బస్సు సర్వీస్ను పునరుద్ధరించడంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నూతన రోడ్డు నిర్మాణ, ట్రాఫిక్ కారణంగా గత ఐదు నెలలుగా 40 నంబర్ ఆర్టీసీ బస్సు సర్వీస్ను ర�
అశోక్నగర్ మీదుగా వెళ్లే 40 నంబర్ ఆర్టీసీ బస్సు సర్వీసును పునరుద్ధరించాలని ఎమ్మెల్యే ముఠాగోపాల్ అధికారులను ఆదేశించారు. 40 నంబర్ బస్సును దారి మళ్లించడంతో అశోక్నగర్, చుట్టుపక్కల ప్రజలు ఇబ్బందులు
పండుగలా జననేత జన్మదిన వేడుకలు కేక్ కట్ చేసి సేవా కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే ముఠాగోపాల్ దుస్తులు, వీల్చైర్లు పంపిణీ ముషీరాబాద్, జోన్ బృందం ఫిబ్రవరి 17: సీఎం కేసీఆర్ పుట్టిన రోజు వేడుకలను న�