బాలగ్రామ్ సేవలు అద్భుతంగా ఉన్నాయ ని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి అన్నారు. మండలంలోని తక్కళ్లపల్లితండా సమీపంలో ఉన్న బాలగ్రామ్ అనాథాశ్రమ వా ర్షికోత్సవానికి ఆదివారం ఆయన ముఖ్యఅతిథిగా హా
రైతు సమస్యలను ఎప్పటికప్పుడూ పరిష్కరించటంలో ఏఈవోల పాత్ర ఎంతో కీలకమని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి అన్నారు. ఆదివారం ఇబ్రహీంపట్నం ఏఈవోల సంఘం నూతన సంవత్సరం డైరీని నగరంలోని ఆయన నివాసంలో ఏఈ�
ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో రానున్న వేసవిలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి అన్నారు.
గ్రామాల అభివృద్ధి లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి అన్నారు. మంగళవారం మంచాల మండలం లింగంపల్లి, బండలేమూరు, అజ్జినాతండా గ్రామాల్లో రూ. 78లక్షలతో చేపట్టనున్న అ
ప్రజల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి అన్నారు. అబ్దుల్లాపూర్మెట్ మండలంలోని బలిజగూడ, బాచారం, బండరావిరాల, చిన్నరావిరాల గ్రామాల్లో రూ. 2.59 కోట్ల నిధులతో చేపట్టి�
పల్లె సీమల అభివృద్ధి కోసం రాజకీయాలకతీతంగా కలిసికట్టుగా ముందుకు సాగుదామని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి అన్నారు. శనివారం మండల పరిధిలోని నాగన్పల్లి, పోల్కంపల్లి, దండుమైలారం, ముకునూరు గ్�
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రజలకు ఇచ్చిన ఆరు హామీల్లో మొదటగా రెండు హామీలను అమలు చేయడమే కాకుండా వంద రోజుల్లో మిగతా హామీలను కూడా పూర్తి చేయనున్నట్లు ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుందని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నా రు. పీఆర్టీయూ టీఎస్ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో రూపొందించిన 2024 నూతన సంవత్సరం క్యాలెండర్ను మంగళవ�