ఎర్రగడ్డ : ఎర్రగడ్డలో బతుకమ్మ సంబురాలను ఘనంగా నిర్వహించారు. జనప్రియ టౌన్షిప్ పక్కనున్న బల్దియా మైదానంలో జరిగిన ఈ సంబురాలకు ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన స్వయంగా వేదిక నుం�
ఎరగడ్డ : బోరబండకు చెందిన 25 మంది మహిళలకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు మంజూరుకాగా వాటిని ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, కార్పొరేటర్ బాబా ఫసియుద్దీన్తో కలిసి లబ్దిదారులకు సోమవారం పంపిణీ చేశారు. సైట�
ఎర్రగడ్డ : బోరబండ డివిజన్లో రూ.90 లక్షల వ్యయంతో పూర్తి చేసిన అభివృద్ధి పనులను కేంద్ర మంత్రి జి.కిషన్రెడ్డి ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్తో కలిసి ఆదివారం ప్రారంభించారు. ఇందులో వీకర్సెక్షన్లో రూ.62 లక్ష�
బంజారాహిల్స్ : జూబ్లీహిల్స్ నియోజకవర్గం పరిధిలోని ఎర్రగడ్డ డివిజన్లో నట్రాజ్నగర్-బోరబండ రోడ్డు విస్తరణ పను లను తక్షణమే చేపట్టాలని ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ప్రభుత్వాన్ని కోరారు. శాసనసభలో సోమ�
బంజారాహిల్స్,సెప్టెంబర్ 28: జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో జీహెచ్ఎంసీ ఇంజినీరింగ్ విభాగం ఆధ్వర్యంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. జ�
జూబ్లీహిల్స్ : రహ్మత్నగర్ డివిజన్ పరిధిలో నివాసం ఉంటున్న మీరా భాయ్ అనే వృద్దురాలు అనారోగ్యంతో బాధపడుతోంది. ఆమె చికిత్స కోసం సీఎం రిలీఫ్ఫండ్ కింద మంజూరయిన రూ.20వేల చెక్కును మంగళవారం జూబ్లీహిల్స్
బంజారాహిల్స్ : జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో జీహెచ్ఎంసీ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో చేపట్టాల్సిన అభివృద్ది పనులపై ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. జూబ్లీహిల్స�
ఎర్రగడ్డ, సెప్టెంబర్ 26: బస్తీల్లో మెరుగైన సదుపాయాలను కల్పించటానికి కట్టుబడి ఉంటానని ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ తెలిపారు. బోరబండ డివిజన్లో కార్పొరేటర్ బాబా ఫసియుద్దీన్తో కలిసి ఆయన ఆదివారం రూ.65 లక్షల�
వెంగళరావునగర్ : భూస్వామ్య వ్యవస్థ పై తిరుగుబాటు చేసి,ఆ వ్యవస్థను రూపుమాపేందుకు పోరాటం చేసిన వీరనారి చాకలి ఐలమ్మ అని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాధ్ అన్నారు. జవహర్ నగర్ కూడలి వద్ద ఆదివారం
జూబ్లీహిల్స్ : మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిచ్చే తెలంగాణ ప్రభుత్వం ఆత్మరక్షణ క్రీడలకు తగిన ప్రాచుర్యం కల్పిస్తుందని, ప్రాచీన క్రీడలలో ఒకటైన కరాటేను పూర్తిస్థాయిలో ప్రోత్సహిస్తామని జూబ్లీహిల్స్�
ఎర్రగడ్డ : కాలనీలకు దీటుగా బస్తీలకు మెరుగైన మౌలిక సదుపాయాలను కల్పించటానికి కట్టుబడి ఉంటానని ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు. బోరబండ డివిజన్లో కార్పొరేటర్ బాబా ఫసియుద్దీన్తో కలిసి ఆయన ఆదివారం రూ