ప్రజా సమస్యలపై నిరంతరం కృషి చేస్తూ ప్రజల మనిషిగా గుర్తింపు పొందిన వ్యక్తి మా జీమంత్రి జోగు రామన్న అని బోథ్ ఎమ్మెల్యే జాదవ్ అనిల్ కొనియాడారు. శుక్రవారం ఆదిలాబాద్లో మాజీమంత్రి, బీఆర్ఎస్ జిల్లా అధ్య�
ప్రజల కోసం ఎన్నుకోబడిన ప్రభుత్వం, ప్రజాప్రతినిధులతోపాటు అధికార యంత్రాంగం ప్రజాశ్రేయస్సు కోరి అందరం కలిసి పనిచేయాల్సిన అవసరముందని బోథ్ ఎమ్మెల్యే జాదవ్ అనిల్ అన్నారు.
అణగారిన వర్గాల అభ్యున్నతి, విద్యాభివృద్ధి కోసం జీవితాంతం కృషి చేసిన గొప్ప ఆదర్శప్రాయుడు, సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిబాఫూలే అని బోథ్ ఎమ్మెల్యే జాదవ్ అనిల్ కొనియాడారు.
బాబూ జగ్జీవన్ రామ్ ఆశయ సాధన దిశగా ప్రతి ఒకరి ఆలోచనలో మార్పు రావాలని, ఆయన ఆశయ సిద్ధాంతాలు ప్రేరణగా తీసుకుంటూ ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు.
ఆదిలాబాద్ జిల్లాలో అసెంబ్లీ ఎన్నికల మిశ్రమ ఫలితా లు వచ్చాయి. బోథ్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి అనిల్ జాదవ్ విజయం సాధించగా, ఆదిలాబాద్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి పాయల్ శంకర్ విజయం సాధించా
బీజేపీ, కాంగ్రెస్ పార్టీలను నమ్మితే రాష్ట్రం ఆగమవుతుందని బోథ్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి జాదవ్ అనిల్ అన్నారు. సోమవారం మండల కేంద్రంలో రోడ్ షో నిర్వహించారు.
ఆర్ఎస్ పాలనలో అమలు చేసిన సంక్షేమ పథకాలను చూసి ఆదరించాలని ఆదిలాబాద్ మాజీ ఎంపీ నగేశ్ అన్నారు. మండలంలోని పొచ్చెర, కుచులాపూర్, ధన్నూర్(బీ), కన్గుట్ట, కౌఠ(బీ) గ్రామాల్లో ఎంపీపీ తుల శ్రీనివాస్, నాయకులతో కల
సీఎం కేసీఆర్ నాయ కత్వంపై ప్రజలకు పూర్తి విశ్వాసం ఉన్నదని, వారెంటీ లేని పార్టీల గ్యారెంటీ లను వారు నమ్మరని మాజీ ఎంపీ నగేశ్ అన్నారు. మంగళవారం మండలంలోని వామన్ నగర్, అంబుగాం, గిరిగామ, లింగూడ, అట్నంగూడ గ్రా�