బొగ్గుట్ట అంటే నల్ల నేలలే కాదు.. అక్కడ పచ్చలహారం వేసుకొన్న కోరగుట్ట తీరొక్క హంగులతో కొత్త పుంతలు తొక్కుతోంది. చిట్టడవిని తలపించేలా ఉన్న గుట్ట పచ్చని శిఖరంలా కనువిందు చేస్తుండగా.. ఉదయం, సాయంత్రం పరిసరాల్ల�
కేంద్రం వెంటనే పార్లమెంట్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్ల బిల్లు ప్రవేశపెట్టాలని ఎమ్మెల్యే హరిప్రియానాయక్ అన్నారు. ఆదివారం ఆమె బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి పట్టణంలో నిర్వహించిన ర్యాలీలో మాట్లాడారు.
రానున్న రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా విపక్షాల అడ్రస్ గల్లంతు కానున్నదని ఇల్లెందు ఎమ్మెల్యే బానోత్ హరిప్రియానాయక్ అన్నారు. మండలంలోని పండితాపురం, కొత్తలింగాల, రుక్కితండా, బర్లగూడెం, పొన్నేకల్, గరిడేప
వైద్యరంగంలో సీఎం కేసీఆర్ నూతన ఒరవడి సృష్టిస్తున్నారని ఇల్లెందు ఎమ్మెల్యే హరిప్రియానాయక్ పేర్కొన్నారు. పల్లె దవాఖానల ఏర్పాటుతో గ్రామాల్లోనూ నాణ్యమైన సర్కారు వైద్యం అందుతోందని అన్నారు.
అభివృద్ధి.. సంక్షేమం జోడెడ్లలా తెలంగాణ పాలన సాగుతున్నది. డైనమిక్ నేతగా సీఎం కేసీఆర్ ప్రజలకు జనరంజక పాలన అందిస్తున్నారు. పేద, వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి చేయూతనందిస్తున్నారు. కుల వృత్తిదారులకు ప్రోత�
జిల్లాలోని యువతీ యువకులు అవకాశాలను అందిపుచ్చుకొని పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలని ప్రభుత్వ విప్ రేగా కాంతారావు ఆకాంక్షించారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా జిల్లా పరిశ్రమల కేంద్రం ఆధ్వర్యంలో నవభారత్లో మ
జూన్ 2 నుంచి 21 వరకు జిల్లాలో నిర్వహించే దశాబ్ది ఉత్సవాల్లో తెలంగాణ ప్రగతి ప్రతిబింబించాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. దశాబ్ది ఉత్సవాల నిర్వహణపై కలెక్
ఇల్లెందు నియోజకవర్గంలో అద్భుతంగా అభివృద్ధి జరిగిందని, త్వరలో ఖమ్మాన్ని మించిపోయేలా ఉందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి అజయ్కుమార్ పేర్కొన్నారు. ఇక్కడి ఎమ్మెల్యే హరిప్రియ.. తన పదవికి పూర్తి న్యాయం చేశారని �
అభివృద్ధి నిరోధకుడు.. రాజకీయ స్వార్థపరుడు మాజీ ఎంపీ పొంగులేటి.. ఆయనకు వచ్చే ఎన్నికల్లో ప్రజలే బుద్ధి చెప్తారు.. రంకెలకు కళ్లెం వేస్తారు.. బీఆర్ఎస్కు ప్రజల మద్దతు ఉంది.. పార్టీని గద్దె దించడం కేవలం పగటి కల�
రాష్ట్రంలో బీఆర్ఎస్కు 100కుపైగా సీట్లు రావడం ఖాయమని ఇల్లెందు ఎమ్మెల్యే హరిప్రియానాయక్ స్పష్టం చేశారు. బీఆర్ఎస్ హ్యాట్రిక్తో కేసీఆర్ మూడోసారీ సీఎం కావడం తథ్యమని అన్నారు. ఇల్లెందు నియోజకవర్గ అభివ�
ప్రభుత్వ విద్యను బలోపేతం చేసి పేద, మధ్య తరగతి కుటుంబాల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు ‘మన ఊరు-మన బడి/ మన బస్తీ-మన బడి’ కార్యక్రమంతో కార్పొరేట్కు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దింది.