కాలేయ మార్పిడి చికిత్సకు సీఎంఆర్ఎఫ్ నిధులు విడుదల హైదరాబాద్, అక్టోబర్ 3 (నమస్తే తెలంగాణ): యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ గ్రామానికి చెందిన చేనేత కార్మికుడు దుస్స భిక్షపతికి ప్రభుత్వం సీఎంఆర్ఎఫ�
మోత్కూరు: రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ప్రభుత్వం నిరుపేదలకు అండగా పనిచేస్తున్నదని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ అన్నారు. మోత్కూరు మున్సిపాలిటీలో 7వ వార్డుకు చెందిన దుస్స భిక్షపతి లివర్ సంబంధిత వ
శాలిగౌరారం: రాష్ట్రంలో తిరుగులేని శక్తిగా టీఆర్ఎస్ పార్టీ విస్తరించి ఉందని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ అన్నారు. మండల పరిధిలోని వల్లాల గ్రామానికి చెందిన బీజేపీ, కాండ్రెస్ పార్టీల నుంచి 7క�
మోత్కూరు: సీఎం కేసీఆర్ అన్ని వర్గాల సంక్షేమం కోసం అమలు చేస్తున్న పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీని మరిం తగా బలోపేతం చేయడానికి కృషి చేయాలని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ అన్నారు. మంగళవా�
నాగారం: గ్రామాల్లో బృహత్ ప్రకృతి వనాలతో పల్లెల్లో ఆహ్లాదకరమైన వాతావరణం లభిస్తుందని తుంగతుర్తి శాసన సభ్యు డు డాక్టర్ గాదరి కిశోర్కుమార్ అన్నారు. గురువారం నాగారం మండల పరిధిలోని ఫణిగిరి గ్రామంలో రూ. 45.20 లక�
నాగారం: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న కరోనా వ్యాక్సిన్ టీకాలను ప్రజలంతా సద్వినియోగం చేసుకో వాలని జిల్లా కలెక్టర్ టి.వినయ్కృష్ణారెడ్డి, ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్లు అన్నారు. గురువ�
శాలిగౌరారం: కులవృత్తుల ఆర్థికాభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ అన్నారు. నీలి విప్లవం కార్యక్రమంలో భాగంగా బుధవారం శాలిగౌరారం ప్రాజెక్టులో చేప పిల్లలను వదిలారు. ఈ సం�
శాలిగౌరారం: ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో రూపుదిద్దుకుంటున్న బంగారు తెలంగాణలో ప్రతి ఒక్కరూ భాగ స్వాములు కావాలని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ అన్నారు. మండల పరిధిలో పెర్కకొండారం గ్రా�
నాగారం: అపత్కాలంలో అపద్భాందవుడిలా సీఎం కేసీఆర్ అన్ని వేళల్లో నిరుపేదలకు అండగా ఉంటున్నారని తుంగతు ర్తి శాసనసభ్యుడు గాదరి కిశోర్కుమార్ అన్నారు. బుదవారం మండల కేంద్రంలోని ఆయన నివాసంలో నాగారం మండలం లోని ప�
శాలిగౌరారం: తుంగతుర్తి నియోజకవర్గంలో ఊరురా గులాబీ జెండా రెపరెపలాడాలని ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ఆయన ప్రారంభిం�
అడ్డగూడూరు: జిల్లాలోని బస్వాపుర్ ప్రాజెక్ట్ ద్వారా బునాదిగాని కాలువకు గోదావరి జలాలను మళ్లించి అడ్డగూడూరు, మోత్కూరు మండలాల రైతాంగానికి సాగునీటి వసతి కల్పించి రెండు మండలాలను సస్యశ్యా మలం చేయనున్నట్లు త�
తిరుమలగిరి: దళితుల జీవితాల్లో వెలుగులు నింపుతున్న దళిత బాంధవుడు అభినవ అంబేద్కర్ మన ముఖ్యమంత్రి కేసీఆర్ అని తుంగుతర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్ అన్నారు. దళిత బంధు ఫైలట్ ప్రాజెక్టుకు తిరుమలగిరి మండ�
మోత్కూరు: రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి, విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి శనివారం మండల పర్యటనను విజయవంతం చేయాలని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ తెలిపారు. గురువారం మం