కాంగ్రెస్కు ఓటు వేస్తే తెలంగాణ తెలంగాణ ప్రజలు కష్టాలపాలవుతారని అందోల్ ఎమ్మెల్యే అభ్యర్థి చంటి క్రాంతి కిరణ్ అన్నారు. ఆదివారం మండలంలోని బొడగట్, సూరంపల్లి, చెరువుముందరి తండా, కమ్మరికత్త, షాబాద్ తండా,
పదేండ్ల పాలనలో సాధించిన ప్రగతిని తిరిగి కనుమరుగు చేయడానికే కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తున్నదని అందోల్ బీఆర్ఎస్ అభ్యర్థి చంటి క్రాంతి కిరణ్ అన్నారు. మండలంలోని చంద్రు తండా, లక్ష్మణ్ తండా,అచ్చన్నపల్ల�
అందోల్ గడ్డ గులాబీ అడ్డాగా మారింది. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ కంచుకోటగా ఉండగా.. స్వరాష్ట్రంలో గులాబీ సైనికులు ఆ ఆ కోటను బద్దలు కొట్టారు. ఉద్యమాల పురిటిగడ్డ అందోల్కు ఉమ్మడిరాష్ట్రంలో, ఇటు తెలంగాణలో �
తెలంగాణ సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టిన దమ్మున్న నేత, సీఎం కేసీఆర్ అని అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ అన్నారు. మంగళవారం మండల పరిధిలోని బస్వాపూర్ ఏఎస్ గార్డెన్లో దళితుల ఆత్మీయ సమ్మేళనాన్
కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే రాష్ట్రం అంధకాంలోకి వెళ్తుందని అందోల్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి చంటి క్రాంతి కిరణ్ అన్నారు. సోమవారం ఆయన టేక్మాల్ మండల కేంద్రంతోపాటు కోరంపల్లి, కొత్తపల్లి, గొల్లగ�
మండలంలోని వివిధ గ్రామాల్లో బుధవారం అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. టేక్మాల్ మండలంలోని కాదులూర్, సాలోజిపల్లి, తంపూలూర్, ఎల్లంపల్లి గ్రామాల్లో బీఆర్ఎస్ శ్రేణులు �
భారత స్వతంత్ర వజ్రోత్సవాల ముగింపు సందర్భంగా శనివారం ప్రభుత్వం నిర్వహించిన ‘కోటి వృక్షార్చన’ కార్యక్రమం పండుగలా జరిగింది. హరితహారంలో భాగంగా కలెక్టర్లు,ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారుల, ప్రజాప్రతిని�
‘కార్యకర్తలే బీఆర్ఎస్ పార్టీకి కథానాయకులు.. వచ్చే ఎన్నికల్లో అద్భుత మెజార్టీ వచ్చేలా అందరూ సమష్టిగా కృషి చేయాలి’. అని అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ అన్నారు. రాయికోడ్ మండల కేంద్రంలో గురువారం న
దేశంలో ఎక్కడా లేని పథకాలు రాష్ట్రంలో అమలవుతున్నాయని, అన్ని వర్గాల సంక్షేమానికి సర్కారు కృషి చేస్తున్నదని అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ అన్నారు.
తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు అయినప్పటి నుంచి మెరుగైన పాలన అందించేందుకు ఎంతగానో కృషి చేస్తున్నదని సంగారెడ్డి జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీజైపాల్రెడ్డి, అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ అన్నారు.