మిథాలీ ఫీట్ను అధిగమించిన అమీ హంటర్ హరారే: ఐర్లాండ్ మహిళా యువ క్రికెటర్ అమీ హంటర్ చరిత్ర సృష్టించింది. సోమవారం 16వ పడిలోకి ప్రవేశించిన హంటర్ అంతర్జాతీయ వన్డేల్లో పిన్న వయసులో సెంచరీ చేసిన క్రికెటర్�
క్వీన్స్లాండ్: ఆస్ట్రేలియా, ఇండియా వుమెన్ టీమ్స్ మధ్య జరిగిన ఏకైక పింక్ బాల్ టెస్ట్ డ్రాగా ముగిసింది. అయితే ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియాకు వాళ్ల సొంతగడ్డపై చుక్కలు చూపించారు భారత అమ్మాయిలు. ఆడుతున�
ఆసీస్తో తొలి వన్డేలో భారత మహిళల ఓటమి మకాయ్: మహిళల క్రికెట్లో లెక్కకు మిక్కిలి రికార్డులు తన పేరిట రాసుకున్న మిథాలీరాజ్ (61) వన్డేల్లో వరుసగా ఐదో అర్ధశతకంతో రాణించినా.. భారత మహిళల జట్టు పరాజయం పాలైంది. ఆ�
దుబాయ్: భారత మహిళల జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్.. మూడేండ్ల తర్వాత ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో అగ్రస్థానానికి చేరింది. ఇటీవల ఇంగ్లండ్తో జరిగిన వన్డే సిరీస్లో మూడు అర్ధశతకాలతో అదరగొట్టిన మిథాలీ.. 762 ర్యా�
లండన్: భారత మహిళల జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ మరో రికార్డును తన ఖాతాలో వేసుకుంది. అన్ని ఫార్మాట్లలో కలిపి అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్గా ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ చార్లెట్ ఎడ్వర్డ్స్ (10,273 పరుగులు)ను �
ముంబై : భారత మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్, టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ పేర్లను రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డుల కోసం బీసీసీఐ ప్రతిపాదించింది. ఇక అర్జున్ అవార్డుల కోసం ప�
లండన్: ఇండియన్ వుమెన్స్ క్రికెట్ టీమ్ కెప్టెన్ మిథాలీ రాజ్ మరో వరల్డ్ రికార్డు సృష్టించింది. సుదీర్ఘ క్రికెట్ కెరీర్తో ఆమె ఈ రికార్డును అందుకుంది. మిథాలీ క్రికెట్లో అడుగుపెట్టి 22 ఏళ్లు అవుతోంది.
బ్రిస్టల్: ఇండియన్ వుమెన్స్ క్రికెట్ టీమ్ ఏడేళ్ల తర్వాత తొలి టెస్ట్ మ్యాచ్ ఆడబోతోంది. ఇంగ్లండ్తో జరగనున్న ఈ మ్యాచ్లో మిథాలీ సేన ముందు ఫీల్డింగ్ చేయనుంది. టాస్ గెలిచిన ఇంగ్లండ్ బ్యాటింగ్ ఎంచు�
టెస్టు బరిలో భారత మహిళల జట్టు నేటి నుంచి ఇంగ్లండ్తో పోరు మధ్యాహ్నం 3.30 గంటల నుంచి సోనీ నెట్వర్క్లో భారత మహిళల జట్టు సుదీర్ఘ నిరీక్షణకు తెరపడే సమయం వచ్చేసింది. దాదాపు ఏడేండ్ల తర్వాత మిథాలీసేన టెస్టు సమర�
ముంబై: ఇంగ్లండ్ టూర్ కోసం ఇండియన్ మెన్స్, వుమెన్స్ క్రికెట్ టీమ్స్ బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత బయలుదేరాయి. రెండు వారాలుగా ముంబైలో ఒకే హోటల్లో ఉన్న రెండు జట్లూ ఒకే చార్టర్డ్ ఫ్లైట్లో వెళ్
వ్యక్తిగత ఇష్టాలకు ప్రాధాన్యత ఇవ్వలేదు పొవార్తో వివాదాన్ని ఎప్పుడో వదిలేశా: మిథాలీ న్యూఢిల్లీ: దేశం తరఫున ఆడుతున్నప్పుడు వ్యక్తిగత ఇష్టాయిష్టాలకు తావుండదని భారత మహిళల జట్టు వన్డే కెప్టెన్ మిథాలీరా�
న్యూఢిల్లీ: ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్తో పాటు ఇంగ్లాండ్తో ఐదు టెస్టుల సిరీస్ కోసం విరాట్ కోహ్లీ సారథ్యంలోని భారత క్రికెట్ జట్టు త్వరలో ఇంగ్లాండ్ టూర్కు వెళ్లనుంది. టెస్టు ఛాంపియన్షిప్�
న్యూఢిల్లీ: భారత మహిళల వన్డే జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ తన రిటైర్మెంట్పై స్పష్టతనిచ్చింది. 2022లో న్యూజిలాండ్ వేదికగా జరుగనున్న వన్డే ప్రపంచకప్ తన కెరీర్లో చివరిదని వెల్లడించింది. శనివారం ఓ పుస్తకా�
రాజ్కోట్: జాతీయ సీనియర్ మహిళల వన్డే చాంపియన్షిప్లో మిథాలీరాజ్ సారథ్యంలోని రైల్వేస్ జ్టటు మరోసారి విజేతగా నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్లో రైల్వేస్ జట్టు 7 వికెట్ల తేడాతో జార్ఖండ్ను చిత్తుచేస
న్యూఢిల్లీ : అన్ని ఫార్మాట్లలో 10,000 పరుగులు పూర్తి చేసిన తొలి భారతీయ మహిళగా నిలిచిన భారత మహిళా జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ ను ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం ప్రశంసించారు.