న్యూఢిల్లీ: ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్తో పాటు ఇంగ్లాండ్తో ఐదు టెస్టుల సిరీస్ కోసం విరాట్ కోహ్లీ సారథ్యంలోని భారత క్రికెట్ జట్టు త్వరలో ఇంగ్లాండ్ టూర్కు వెళ్లనుంది. టెస్టు ఛాంపియన్షిప్�
న్యూఢిల్లీ: భారత మహిళల వన్డే జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ తన రిటైర్మెంట్పై స్పష్టతనిచ్చింది. 2022లో న్యూజిలాండ్ వేదికగా జరుగనున్న వన్డే ప్రపంచకప్ తన కెరీర్లో చివరిదని వెల్లడించింది. శనివారం ఓ పుస్తకా�
రాజ్కోట్: జాతీయ సీనియర్ మహిళల వన్డే చాంపియన్షిప్లో మిథాలీరాజ్ సారథ్యంలోని రైల్వేస్ జ్టటు మరోసారి విజేతగా నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్లో రైల్వేస్ జట్టు 7 వికెట్ల తేడాతో జార్ఖండ్ను చిత్తుచేస
న్యూఢిల్లీ : అన్ని ఫార్మాట్లలో 10,000 పరుగులు పూర్తి చేసిన తొలి భారతీయ మహిళగా నిలిచిన భారత మహిళా జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ ను ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం ప్రశంసించారు.
ఐదో వన్డేలోనూ భారత్ ఓటమిలక్నో: కెప్టెన్ మిథాలీ రాజ్ (104 బంతుల్లో 79 నాటౌట్; 8 ఫోర్లు, ఓ సిక్స్) మినహా మిగిలిన వారు విఫలమవడంతో దక్షిణాఫ్రికా చేతిలో భారత మహిళల జట్టుకు మరో ఓటమి ఎదురైంది. బుధవారం ఇక్కడ జరిగి�
రెండు దశాబ్దాలకు పైగా టీమ్ఇండియాకు ప్రాతినిధ్యం వహిస్తున్న వన్డే కెప్టెన్ మిథాలీ రాజ్ అరుదైన ఘనత సాధించిన విషయం తెలిసిందే. అంతర్జాతీయ క్రికెట్లో 10 వేల పరుగులు చేసిన తొలి భారత మహిళా ప్లేయర్గా 38 ఏండ
లక్నో: రెండు దశాబ్దాలకు పైగా టీమ్ఇండియాకు ప్రాతినిధ్యం వహిస్తున్న వన్డే కెప్టెన్ మిథాలీ రాజ్ అరుదైన ఘనత సాధించింది. అంతర్జాతీయ క్రికెట్లో 10 వేల పరుగులు చేసిన తొలి భారత మహిళా ప్లేయర్గా 38 ఏండ్ల మిథాల�
టీమిండియా మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ అరుదైన రికార్డు సృష్టించింది. మహిళల అంతర్జాతీయ క్రికెట్లో అన్ని ఫార్మాట్లలో కలిపి 10వేల పరుగులు పూర్తి చేసింది. ప్రపంచంలోనే ఈ ఘనత సాధించి�
లక్నో: ఇండియన్ వుమెన్స్ క్రికెట్ టీమ్ కెప్టెన్ మిథాలీ రాజ్ అరుదైన రికార్డు సృష్టించింది. మహిళల అంతర్జాతీయ క్రికెట్లో 10 వేల పరుగులు చేసిన తొలి ఇండియన్ క్రికెటర్గా నిలిచింది. ప్రపంచంలో ఈ ఘన�