కాళేశ్వరం లో గురువారం నుంచి ప్రారంభమైన సరస్వతి పుష్కరాల్లో ప్రభుత్వం తరఫున ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో జరిగిన పొరపాటుకు తాము చింతిస్తున్నామని టీపీసీసీ ఎన్నికల కమిటీ సభ్యుడు శశిభూషణ్ కాచె అన్నారు.
Meerut Murder | ఉత్తరప్రదేశ్లోని మీరట్లో జరిగిన హత్య కేసులో మరిన్ని ట్విస్టులు వెలుగులోకి వస్తున్నాయి. భర్త సౌరభ్ రాజ్పుత్ను దారుణంగా హత్య చేసిన తర్వాత భార్య ముస్కాన్ రస్తోగి, ప్రియుడు సాహిల్ శుక్లా కొన్ని �
Mistake Surgery | బాలిక చేతి వేలికి సర్జరీ చేయాల్సి ఉంది. అయితే డాక్టర్లు ఆ చిన్నారి నాలుకకు ఆపరేషన్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న ఆ బాలిక పేరెంట్స్ ఆందోళన చెందారు.
man reunites with family | ఒక వ్యక్తి వద్ద భారీగా డబ్బులు ఉండటాన్ని స్థానికులు గుర్తించారు. నేరస్తుడిగా అనుమానించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయితే 8 ఏళ్ల కిందట కుటుంబాన్ని వీడిన ఆ వ్యక్తి అడుక్కొని జీవిస్తున్నట్లు దర్�
పోలీసుల నుంచి తప్పించుకునేందుకు దొంగలు కొత్త దారులు ఎంచుకున్నారు. అమాయ ప్రజలను పోలీసులపైకి ఉసిగొలిపి పారిపోయారు. ఈ ఘటనలో పోలీసులు బాధితులుగా మారారు. ఆదివారం రాత్రి సినీ ఫక్కీలో జరిగిన ఈ ఘటన మొఘల్పుర పో
మానసిక సమస్యతో జ్ఞాపకశక్తి కోల్పోయిన తన భర్త రూ.2కోట్ల విలువజేసే ఇంటిని వేరొకరి పేరిట రిజిస్ట్రేషన్ చేశారంటూ మహిళ ఇచ్చిన ఫిర్యాదుతో బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. ఎస్బీ
కేంద్ర ప్రభుత్వ తప్పుడు విధానాలు, ముందుచూపు లేమితో దేశం ఆహార సంక్షోభం దిశగా పయనిస్తున్నదని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దేశంలో ఏ పంటకు ఎంత డిమాండ్ ఉన్నది? అవసరానికి సరిపడా ఆహార ధాన్యాల నిల్వలు
ఉన్న ఖాళీలకు అదనంగా 5 వేల ఉద్యోగాలకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు భర్తీ ప్రకటన చేశారని ఆర్థిక మంత్రి హరీశ్రావు స్పష్టం చేశారు. బిస్వాల్ కమిటీ రిపోర్టును పట్టుకొని ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్�
Taliban | అసలే కరువు ఆపైన చేతిలో ఉన్న డబ్బులు కూడా పోగొట్టుకుంటే పరిస్థితి ఎలా ఉంటుంది.. ఇప్పుడు తాలిబాన్ పరిస్థితి కూడా అదే. ఆఫ్ఘనిస్తాన్లో బలవంతంగా అధికారాన్ని చేజిక్కించుకున్న తాలిబాన్.. దేశంలో ఆ�
అమెజాన్ హిట్ బిగ్ మిస్టేట్.. రూ.5900లకే రూ.లక్షవిలువైన ఏసీ |
అమెజాన్ సోమవారం మరోదఫా పెద్ద పొరపాటు చేసింది. రూ.లక్ష విలువైన ఏసీని రూ.5,900లకే....