మండలంలోని ఊటకుంట తండా గ్రామ పంచాయతీలో తీవ్ర నీటి ఎద్దడి నెలకొన్నది. నెల నుంచి తండాకు మిషన్ భగీరథ నీళ్లు సరఫరా కావడం లేదని స్థానికు లు వాపోయారు. కేవలం వారంలో ఒకటి, రెండ్రోజు లు మాత్రమే నీటి సరఫరా ఉంటుందని,
కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా దహెగాం మండలం పీకలగుండం గ్రామంలో ‘మిషన్ భగీరథ నీళ్లు రాక భగీరథ ప్రయత్నం’ శీర్షికన ‘నమస్తే తెలంగాణ’లో మంగళవారం ప్రచురితమైన వార్తకు అధికారులు స్పందించారు. ఉధృతంగా ప్రవహిస్త�
తాగు నీటి కోసం ములుగు జిల్లా వాజేడు మండలంలోని తెలంగాణ, ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంత టేకులగూడెం చెలక గ్రామస్తులు తండ్లాడుతున్నారు. రెండు కిలోమీటర్ల దూరంలోని గోదావరికి కాలి నడకన వెళ్లి తెచ్చుకుంటున్నార�
తాగునీటి కోసం తండ్లాటలు మళ్లీ మొదలయ్యాయి. దీంతో ప్రజలందరూ ఆందోళన బాటపడుతున్నారు. తాజాగా భద్రాద్రి జిల్లాలోనూ ఇదే నిరసన వ్యక్తమైంది. ‘20 రోజులుగా తాగునీళ్లు ఇవ్వకుంటే ఎలా?’ అంటూ గ్రామస్తులు రోడ్డెక్కారు. �
మండలంలోని వేచరేణి శివారు ఎల్లదాస్నగర్లో తాగు నీటిని అందించే 10వేల లీటర్ల నీటి ట్యాంకు నుంచి నిత్యం మిషన్ భగీరథ జలాలు వృథాగా పోతున్నా పట్టించుకోవడం లేదు.కొన్ని గ్రామాల్లో ప్రజలు తాగు నీటికి తండ్లాడుత�
సిర్పూర్(యు) మండలం చోర్పల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని పూనగూడ వాసులు తాగు నీటి కోసం నరకయాతన పడుతున్నారు. గుక్కెడు నీటి కోసం రాళ్లురప్పలతో కూడిన అడవి దారి గుండా వెళ్లి.. గుట్ట కింద ఉన్న పాడుబడ్డ బావిలో నుం�
మండల కేంద్రంలోని బీసీ కాలనీలో మిషన్ భగీరథ నీళ్లు సరఫరా కాక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రెండు నెలలుగా తాగునీటి సరఫరా నిలిచిపోవడంతో వాటర్ ట్యాంకులు నిరుపయోగంగా మారాయి.
దళితబంధులాగే గిరిజనులకు గిరిజన బంధు ఇస్తామని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్రావు ప్రకటించారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 4.50 లక్షల ఎకరాలకు పోడు పట్టాలిచ్చామని, మిగిలిన భూములకు కూడా పోడు పట్టాలిస్తామన�
సమైక్య పాలనలో ఆలేరు పరిస్థితి కన్నీటిగాథ లాంటిది. చుక్క నీరు లేక బీడువారిని భూములు దర్శనమిచ్చేవి. చదువుకు దూరంగా, రోగాలకు చేరువగా అన్న పరిస్థితి ఉండేది. 65 ఏండ్ల కాంగ్రెస్ పాలనతో నిరాధారణకు గురైన ఆలేరు స�
తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కేసీఆర్ వెనుకబడిన తెలంగాణను ముందుకు తీసుకుపోతున్న ప్రణాళికలను చూసి దేశం మొత్తం ఆశ్చర్యపోతున్నది. అందుకు కేంద్రం నుంచి తెలంగాణ ఆయా రంగాల్లో పొందిన అవార్డులే నిదర్శ�
నాడు తండాలంటే.. సమస్యల లోగిళ్లు.. తాగునీటి కోసం అరిగోస.. కరెంటు లేక.. పట్టించుకునే వారు లేక వారి కష్టాలు అన్నీ ఇన్నీ కావు... కానీ, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో తండాల ముఖచిత్రమే మారిపోయింది. దానికి నిదర్శనమే రంగ�
ఉమ్మడి రాష్ట్రంలో గుక్కెడు మంచి నీటికి తండ్లాడిన పల్లెలు నేడు స్వచ్ఛమైన నీటిని తాగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన మిషన్ భగీరథలో భాగంగా అన్ని గ్రామాల మాదిరిగానే తుంగతుర్తి �