మణుగూరు మండలం శివలింగాపురం గ్రామస్తులు తాగునీటి కోసం గగ్గోలు పెడుతున్నారు. బిందెడు నీళ్లు రాక అవస్థలు పడుతున్నారు. ఇప్పటికీ పైపులైన్ల మరమ్మతులు, కొత్త పైపులు వేస్తుంటే ఇక మాకు తాగునీరు ఎప్పుడు అందిస్త�
మిషన్ భగీరథ, మున్సిపల్ అధికారుల సమన్వయ లేమితో 40వేల జనాభా ఉన్న చిట్కుల్, ముత్తంగి తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నాయి. ముత్తంగిలో విజేత కాలనీ రోడ్లపై మిషన్ భగీరథ నీరు వృథాగా పారుతున్నది. ప్రజలు తాగాల
వేసవి కాలం రాకముందే గ్రామాల్లో నీటి కటకట మొదలైంది. పలు పల్లెల్లో తాగునీటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మండలంలోని రాంపూర్ గ్రామంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 30 డబుల్ బెడ్ రూం ఇండ్లను నిర్మించి, అర్హుల�
మున్సిపాలిటీలోని ప్రతి ఇంటికీ మిషన్ భగీరథ నీళ్లు పుష్కలంగా అందించేందుకు కృషి చేస్తున్నట్లు అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు అన్నారు. పట్టణంలోని హైలెవల్ వంతెన కారణంగా ధ్వంసమైన మిషన్ భగీరథ పైప్లైన్ను మ�
జాతీయ రహదారి విస్తరణ పనులు చేస్తున్న కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్ల మిషన్ భగీరథ పైప్లైన్ అనేక చోట్ల పగిలిపోతున్నది. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలంలో రింగ్రోడ్డు జంక్షన్ ముత్తంగి నుంచి లక్డా�
మండల కేంద్రంలోని పెద్ద వాగులో నీటి ప్రవాహనికి 12గ్రామాలకు నీరందించే మిషన్ భగీరథ పైప్లైన్ తెగి దాదాపు 20రోజులు తాగునీటికి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ విషయమై ‘నమస్తే తెలంగాణ’ దినపత్రికలో ఈనెల 10వ త�
ఐదు రోజులుగా మిషన్ భగీరథ నీటి సరఫరా ని లిచిన క్రమంలో శనివా రం యథావిధిగా విడుదల పునఃప్రారంభమైం ది. భగీరథ పైపులైన్పై వాల్వ్ను ఏర్పాటు చేసే క్రమంలో నీటి సరఫరా నిలిచిపోయింది. దీంతో గ్రామాల్లో తాగునీటి ఎ ద�
అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఐదు రోజులుగా తాగునీటి కోసం ప్రజలు తంటాలు పడుతున్నారు. వనపర్తి పట్టణ ప్రజల తాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకొని ప్రత్యేకంగా భగీరథ పైపులైన్ను ఏర్పాటు చేశారు.
ఇంటింటికీ తాగునీరందించేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం కోట్లాది రూపాయల ఖర్చుతో తీసుకువచ్చిన మిషన్ భగీరథ పథకంపై అధికారుల పర్యవేక్షణ కరువైందని ప్రజల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
షాద్నగర్ పాత జాతీయ రహదారి విస్తరణ పనులను త్వరగా పూర్తి చేయాలని, పనుల్లో నాణ్యత పాటించాలని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. రహదారి విస్తరణలో భాగంగా రహదారి మధ్యలో ఉన్న మిషన్భగీరథ పైపులైన్ను సోమవ�
వేసవిలో జిల్లాలో తాగునీటి సమస్య ఏర్పడకుండా యంత్రాంగం చర్యలు చేపట్టింది. జి ల్లాలోని 566 గ్రామ పంచాయతీల్లో తాగునీటి సరఫరాకు అంతరా యం కలుగకుండా గ్రామీణ నీటి సరఫరా అధికారులు సమ్మర్ యాక్షన్ ప్లాన్ను సిద్�
పరిగి పట్టణ శివారులోని న్యామత్నగర్ పరిధిలో నేటి నుంచి ఇస్తేమా ప్రారంభమై ఈ నెల 8వ తేదీ వరకు కొనసాగనున్నది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్తోపాటు కర్ణాటకలోని గుల్బర్గా, బీదర్ తదితర ప్రాంతాల నుంచి ముస్లింలు పాల్