నిజామాబాద్ నగరానికి చెందిన మైనార్టీ నేతలు భారీ సంఖ్యలో సోమవారం బీఆర్ఎస్లో చేరారు. నిజామాబాద్లోని పార్టీ కార్యాలయంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవన్రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు బిగాల గణేశ్ గుప్త�
Minority Leaders Protest | మాజీ మంత్రి షబ్బీర్ అలీకి ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వనందుకు నిరసనగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని గాంధీచౌక్ వద్ద సోమవారం మైనార్టీ నాయకులు నిరసన చేపట్టారు.
మైనార్టీల అభ్యున్నతికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి అన్నారు. ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలో శనివారం రాత్రి నిర్వహించిన ఇఫ్తార్విందు కార్యక్రమానికి ఎమ్మెల్యే �
బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం పట్ల మొగ్గు చూపుతూ వివిధ పార్టీల నుంచి పెద్ద సంఖ్యలో నేతలు, కార్యకర్తలు తమ పార్టీలో చేరేందుకు ఉత్సుకత చూపుతున్నారని డిప్యూటీ స్పీకర్, సికింద్రాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి తిగ
రాష్ట్రంలోని కార్పొరేషన్లకు చైర్మన్లుగా నియమితులైన మైనార్టీ నాయకుల అభినందన సభను హైదరాబాద్ జలవిహార్లో గురువారం నిర్వహించారు. హోంమంత్రి మహమూద్ అలీతో కలిసి మంత్రి హరీశ్రావు వారిని అభినందించి, సత్కర
అభివృద్ధే తమ సర్కారు ధ్యేయమని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని వివిధ వార్డుల కు చెందిన 200 మంది కాంగ్రెస్ మైనార్టీ నాయకులు, కార్యకర్తలు మైమాన్ కమ్యూనిటీ ఆధ్వర్య�
కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది. తెలంగాణ రాష్ట్ర అవతరణ, దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా బుధవారం ఆధ్యాత్మిక ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఆయా ప్రాంతాల్లో జరిగిన పూజలు, సర్వమత ప్ర