దేశంలోని కీలక రంగాలు కుదేలయ్యాయి. గత నెలలో గడిచిన 9 నెలల్లోనే కనిష్ఠానికి వృద్ధిరేటు పడిపోయింది. ఈ ఏడాది మే నెలలో కేవలం 0.7 శాతంగానే ఉన్నట్టు శుక్రవారం కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ విడుదల చేసిన అధ�
బంగ్లాదేశ్లోని మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆ దేశ జాతిపితగా బంగబంధు షేక్ ముజిబుర్ రెహమాన్ పేరును తొలగించింది.
కొన్ని మంత్రిత్వ శాఖల్లో ఎన్నో ఏండ్లుగా తిష్ఠ వేసి ఉన్న అధికారులకు స్థాన చలనం కల్పించాల్సిన అవసరం ఉందని పార్లమెంటరీ ప్యానెల్ అభిప్రాయపడింది. ‘ఒకే మంత్రిత్వ శాఖలో చాలా సంవత్సరాలుగా కొందరు అధికారులు పా
ప్రదేశాల్లో మహిళల భద్రత కోసం కేంద్ర ప్రభుత్వం షీ-బాక్స్ (SHe-Box) పోర్టల్ను ప్రారంభించింది. దీనిని కేంద్ర మహిళ, శిశు అభివృద్ధి శాఖ మంత్రి అన్నపూర్ణ దేవి గురువారం ప్రారంభించారు.
కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని, బీసీల సంక్షేమానికి బడ్జెట్లో రూ.2లక్షల కోట్లు కేటాయించేలా కేంద్రానికి సిఫారసు చేయాలని జాతీయ బీసీ కమిషన్ చైర్మన్ హంసరాజ్ గంగారామ్ను జాతీయ �
BJP MLA Threatens To Quit | మంత్రివర్గం నుంచి తొలగించడంపై బీజేపీ ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీ అయిన తన భార్యతో కలిసి పార్టీకి రాజీనామా చేస్తామని బెదిరించారు. బీజేపీ పాలిత మధ్యప్రదేశ్లో ఈ సంఘటన జరిగింది.
Ajit Pawar | మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ (Ajit Pawar) సంచలన వ్యాఖ్యలు చేవారు. తన మంత్రి పదవి రేపటికి ఉంటుందో లేదో చెప్పలేనని అన్నారు. అమిత్ షా ముంబై కార్యక్రమాలకు దూరంగా ఉన్న నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
దేశంలో విద్యుత్తు వ్యవస్థను కార్పొరేట్ సంస్థల చేతుల్లో పెట్టాలని చూస్తున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అందుకు ఏ చిన్న అవకాశం దొరికినా ఆ దిశగా నిర్ణయాలు తీసుకుంటున్నది.
గౌడన్నలకు త్వరలో మోపెడ్లను ఇచ్చే బాధ్యత మాదే. యాదవులకు గొర్రెలను, ముదిరాజ్లకు చేపల చెరువులు, మోపెడ్లు, వలలు, పద్మశాలీలకు నూలుమీద సబ్సిడీ, పొదుపు పథకంలో వాటా ఇస్తున్నట్లుగానే గౌడన్నలకు కూడా రానున్న రో�
గత ఏడాది డిసెంబర్లో పార్లమెంట్ ఆమోదించిన నేషనల్ డ్యామ్ సేఫ్టీ యాక్ట్ను వెంటనే అన్ని రాష్ర్టాలు నోటిఫై చేయాలని, అందులోభాగంగా రాష్ట్రస్థాయిలో డ్యామ్ సేఫ్టీ అథారిటీలను ఏర్పాటు చేయాలని కేంద్ర జల్�