ధాన్యం కొనుగోలుపై రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని అధికార పార్టీ ఎమ్మెల్యేలు తీవ్రంగా తప్పుబట్టారు. సర్కారు కొనుగోలు కేంద్రాల్లో వడ్ల కొనుగోలు సరిగా జరగడంలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. రెండు వారాలు గ�
Ministers Projects Visit | ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని ఇరిగేషన్ ప్రాజెక్టులన్నింటినీ వేగవంతంగా చేయడానికి, సమస్యల పరిష్కారం, అవాంతరాలను తొలగించడానికి ప్రాజెక్ట్ లను సందర్శించినట్లు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ
Congress | అసెంబ్లీలో ప్రత్యేక సమావేశంలో ప్రవేశపెట్టిన ఇంటింటి సర్వే నివేదికను సమర్థించుకునేందుకు కాంగ్రెస్ అపసోపాలు పడుతున్న ది. సర్వే సజావుగా సాగలేదంటూ బీసీ సం ఘాల నేతలు, వివిధ పార్టీల నాయకులు, చివరకు సొంత
జంట నగరాలకు తాగునీరు అందించే సుంకిశాల పథకంలో కూలిన రిటైనింగ్ వాల్ను శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి, జిల్లా ఇన్
రైతులు అమ్ముకునే ధాన్యాన్ని తకువ ధరకు కొనుగోలు చేస్తే ఎంతటివారినైనా ఉపేక్షించేది లేదని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధికారులను ఆదేశించారు.
నల్లగొండలో నేను రాజీనామా చేస్తా.. కేటీఆర్ సిరిసిల్లలో రాజీనామా చేయాలి.. ఆ తరాత ఇద్దరం సిరిసిల్లలో పోటీ చేద్దామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి సవాల్ చేశారు. ఒకవేళ నేను సిరిసిల్లలో ఓడిపోతే రాజకీయాల �
యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టు పనులను త్వరితగతిన పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని డిప్యూటీ సీఎం, విద్యుత్తు శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. శనివారం ఉదయం మంత్రులు ఉత్త
తెలంగాణ శాసనసభలో సోమవారం అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. ప్రతిపక్ష పార్టీ తరఫున శాసనసభలో కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డ్(కేఆర్ఎంబీ) తీర్మానంపై జరిగిన చర్చలో బీఆర్ఎస్ తరఫున మాట్లాడిన మాజీ మంత్రి హర
రానున్న లోక్సభ ఎన్నికలపై కాంగ్రెస్ పార్టీ కసరత్తు ప్రారంభించింది. ఇందులో భాగంగా సోమవారం ఉమ్మడి జిల్లా పరిధిలోని రెండు లోక్సభ స్థానాలకు ఎన్నికల ఇన్చార్జిలను నియమించింది.
రాష్ట్రంలో విద్యుత్తు పరిస్థితిపై డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్రెడ్డి అధ్యక్షతన శుక్రవారం ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం జరిగింది.