ఖమ్మం :పంటల పెట్టుబడి సొమ్ము అందజేస్తున్న సీఎం కేసీఆర్ రైతులకు ఆరాద్య దైవం అయ్యాడని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. సోమవారం నగర హోల్సేల్ కూరగాయల మార్కెట్లో కూరగాయల వ్యాపారుల అసోస�
ఖమ్మం: ఖమ్మం నగరాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేయడం జరుగుతుందని , దీనిలో భాగంగా నగరంలోని అన్ని డివిజన్లలో రహదారులు నిర్మించడం జరిగిందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. హైద్రాబాదు న
MG Electric Vehicles | ప్రముఖ ప్యాసింజర్ వాహన శ్రేణి ఆటోమొబైల్ సంస్థ మ్యారీస్ గ్యారేజెస్ రూపొందించిన ఎలక్ట్రిక్ వాహనాలను గురువారం రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ హైదరాబాద్లో ఆవిష్కరించారు.
మంత్రి పువ్వాడ | ఖమ్మం కార్పొరేషన్ 46వ డివిజన్ నయా బజార్ సర్కిల్లో రూ.38.60 లక్షలతో నిర్మించనున్న వీధి వ్యాపారుల దుకాణ సముదాయానికి రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ శంకుస్థాపన చేశారు.
కల్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ | రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పంపిణీ బైక్పై తిరుగుతూ
ఖమ్మం కార్పొరేషన్ పరిధిలోని పలు డివిజన్లలో 39 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను అందజే
మంత్రి పువ్వాడ | జిల్లా కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన వి.పి. గౌతమ్ గురువారం రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ను ఖమ్మం ఎన్ఎస్పీ గెస్ట్ హౌస్ ల మర్యాద పూర్వకంగా కలిశారు.
మంత్రి పువ్వాడ | పట్టణ ప్రగతి, హరితహారం కార్యక్రమంలో భాగంగా ఖమ్మం పోలీస్ కమిషనరేట్ ఆవరణలో సీపీ విష్ణు ఎస్.వారియర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వెయ్యి మొక్కలను మంత్రి పువ్వాడ సమక్షంలో పోలీస్ సిబ్బందితో నాటార