ఖమ్మం : జిల్లా కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన వి.పి. గౌతమ్ గురువారం రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ను ఖమ్మం ఎన్ఎస్పీ గెస్ట్ హౌస్ ల మర్యాద పూర్వకంగా కలిశారు. పుష్పగుచ్ఛం అందజేశారు. బాధ్యతలు చేపట్టిన గౌతమ్కు మంత్రి పువ్వాడ అభినందనలు తెలిపారు. అనంతరం జెడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు, మేయర్ పునుకొల్లు నీరజ, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణర, ఎమ్మెల్యే రాములు నాయక్, డిప్యూటీ మేయర్ ఫాతీమా జోహరా, సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్ తదతరులు అభినందనలు తెలిపారు.
ఇవి కూడా చదవండి..
కరోనాతో చనిపోయింది 4 లక్షలు కాదు.. 40 లక్షల మంది!
భారీగా పతనమైన అదానీ షేర్స్…కారణం ఇదే..!
రాగల మూడు రోజులు తెలంగాణకు వర్ష సూచన