రెవెన్యూశాఖకు సంబంధించి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరుతూ తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీసెస్ అసోసియేషన్(ట్రెసా) నేతలు మంగళవారం ఐటీ, పురపాలక శాఖల మంత్రి కే తారకరామారావుకు వినతిపత్రం అ�
minister ktr | నిజాం కాలేజీ అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థుల హాస్టల్ అలాట్మెంట్ సమస్యపై రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కేటీఆర్ స్పందించారు. ఆందోళన చేస్తున్న విద్యార్థులకు బాసటగా నిలిచి ఆయన.. ఈ
దేశ ఆర్థిక వ్యవస్థ పతనానికి ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ ప్రభుత్వ ఆర్థిక విధానాలే ప్రధాన కారణమని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు ధ్వజమెత్తారు.
Minister KTR | ప్రభుత్వ విప్, కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్ను రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు పరామర్శించారు. గంప గోవర్ధన్కు, ఆయన కుటుంబ సభ్యులకు
Satyavathi Rathod | ఉపఎన్నికల్లో విజయం ద్వారా మునుగోడు ప్రజలు టీఆర్ఎస్పై తమకున్న అభిమానాన్ని మరోసారి చాటారని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని
ఎన్నిక ప్రక్రియ ప్రారంభమైన మరుక్షణమే కోటి రూపాయలతో దొరికింది బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి అనుచరుడై కరీంనగర్ కార్పొరేటర్ భర్త చొప్పరి వేణు అని మంత్రి కేటీఆర్ గుర్తుచేశారు.
minister ktr | దొంగనే దొంగ అన్నట్లుగా బీజేపీ వ్యవహారం ఉందని.. దొంగపనులు చేసి మళ్లీ ఇతరులపై నెపం పెట్టిన వారికి మునుగోడు ప్రజానీకం కర్రకాల్చి వాతపెట్టారన్నారు మంత్రి కేటీఆర్. ఈ సందర్భంగా మునుగోడు చైతన్యానికి ధన�
KTR Press Meet | గతంలో ఎన్నడూ లేని విధంగా హుజూరాబాద్, మునుగోడులోనే ఎన్నికలు డబ్బు మయం
అయ్యాయని ఆరోపణలు వచ్చాయని మంత్రి కేటీఆర్ సూటిగా ప్రశ్నించారు. తెలంగాణ భవన్లో ఆయన ఆదివారం మీడియా సమావేశం నిర్వహించారు. మును�
minister ktr | ఢిల్లీ బాస్లకు చెంపపెట్టులాంటి తీర్పునిచ్చిన మునుగోడు చైతన్యానికి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ధన్యవాదాలు తెలిపారు. మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్�
Minister KTR | సామాజిక మాధ్యమాల్లో నిత్యం యాక్టివ్గా ఉండే టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. తాజాగా ఓ ఫోటోను తన ట్విట్టర్ పేజీలో షేర్ చేశారు. గతంలో పలు సందర్భాల్లో తన చిన్ననాటి ఫోటోలను షేర�
Minister KTR | రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ వృద్ధికి ఇన్క్రిమెంటల్ ఇన్నోవేషన్ కీలకమని తెలంగాణ ఐటీ, పరిశ్రమల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. స్టార్టప్ ఇంక్యుబెటర్ టీ హబ్ ఏడో వార్షికోత్సవ వేడుకలు శనివారం జ�
Munugode by Poll | మునుగోడు ఉప ఎన్నికలో భాగంగా పోలింగ్ రోజున విచిత్ర సంఘటనలు చోటు చేసుకున్నాయి. బీజేపీ నాయకులు చేసిన యాక్టింగ్పై టీఆర్ఎస్ నాయకుడు క్రిశాంక్ ట్వీట్ చేశారు. బీజేపీ
మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం వీరారెడ్డిపల్లికి చెందిన నిరుపేద విద్యార్థి బదావత్ గణేశ్ ఉన్నత చదువుకు ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అభయమిచ్చారు. గణేశ్ నీట్లో ఆల్ ఇండియా ఎస్టీ విభాగంలో 829వ ర్యాంక్ స�