AWS | ప్రముఖ ఇంటర్నేషన్ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్కు చెందిన అమెజాన్ వెబ్ సర్వీసెస్ సెంటర్ హైదరాబాద్లో ఇవాళ ప్రారంభమైంది. దేశంలోనే రెండో అతిపెద్ద అమెజాన్ వెబ్ సర్వీసెస్
Minister KTR | ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఇండియన్ రేసింగ్ లీగ్ ప్రారంభమైంది. హుస్సేన్సాగర్ నెక్లెస్రోడ్డులో ఏర్పాటు చేసిన 2.7 కిలోమీటర్ల ప్రత్యేక ట్రాక్లో గంటకు 300 కిలోమీటర్ల వేగంతో కార్లు
Minister KTR | భారత అంతరిక్షయాన రంగంలో మరో చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. దేశంలో తొలి ప్రైవేటు రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. హైదరాబాద్కి చెందిన స్కై రూట్ ఏరోస్పేస్ లిమిటెడ్ సంస్థ రూపొందించిన విక్రమ్-ఎస్ రాకెట్
Minister KTR | తెలంగాణలో వంట నూనెల పరిశ్రమలకు అనువైన వాతావరణం ఉందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ఈ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలను ఆహ్వానిస్తున్న
Minister KTR | రాష్ట్రంలో ధాన్యం ఉత్పత్తి పెరిగిందని మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణ ధాన్యాన్ని కొనలేమని కేంద్రం చేతులెత్తేసిందని వెల్లడించారు. ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులను
Skyroot Aerospace | హైదరాబాద్కి చెందిన స్కై రూట్ ఏరోస్పేస్ లిమిటెడ్ సంస్థ రూపొందించిన వీకేఎస్ రాకెట్ రేపు నింగిలోకి దూసుకెళ్లనుంది. ఈ నేపథ్యంలో స్కై రూట్ టీమ్కు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి
Minister KTR | తెలంగాణ రాష్ట్ర నూతన సచివాలయం అందంగా రూపుదిద్దుకుంటుందని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ఈ సచివాలయాన్ని కొద్ది నెలల్లోనే ప్రారంభిస్తామని
హైదరాబాద్, దాని పరిసర ప్రాంతా ల్లో ఎలక్ట్రిక్ చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు అనువైన స్థలాలను కేటాయించాలని పునరుత్పాదక ఇంధన అభివృద్ధి సంస్థ(రెడ్కో) చైర్మన్ వై సతీశ్రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు.
భవన నిర్మాణాలకు సులభంగా అనుమతినిచ్చే టీఎస్ బీపాస్ వ్యవస్థ ప్రారంభమై రెండేండ్లు పూర్తయ్యింది. తొలుత హైదరాబాద్లో ప్రారంభమైన ఈ వ్యవస్థ తరువాత రాష్ట్రంలోని ఇతర నగరాలు, మున్సిపాలిటీలకు విస్తరించారు.
నిజాం కళాశాలలో నూతనంగా నిర్మించిన హాస్టల్ భవనం యూజీ విద్యార్థినులదేనని మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశాలు జారీ చేయడంతో బుధవారం కళాశాలలో గర్ల్స్ హాస్టల్ వద్ద టీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో మంత్రి కల్వకుంట
REDCO | రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంతో పాటు పరిసర ప్రాంతాల్లో మరిన్ని ఎలక్ట్రిక్ ఛార్జింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనపై మంత్రి కేటీఆర్ సానుకూలత వ్యక్తం చేసినట్లు పునరుత్పాద�
Michaela Küchler Meets KTR:చెన్నైలో ఉన్న జర్మనీ కౌన్సులేట్లోని కౌన్సుల్ జనరల్ మైఖేల్ కుచ్లర్ ఇవాళ హైదరాబాద్లో పర్యటించారు. తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్తో ఆమె భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆ ఇద్�
Minister KTR | తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతూనే ఉంది. తాజాగా జాకీ గార్మెంట్ ఫ్యాక్టరీ కూడా తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతోంది. ఈ మేరకు జాకీ కంపెనీ ప్రతినిధులు రాష్ట�
Nizam College | నిజాం కళాశాలలో నూతనంగా నిర్మించిన హాస్టల్ పూర్తిగా యూజీ విద్యార్థులకే కేటాయిస్తామని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. మంగళవారం తన కార్యాలయంలో ఉస్మానియా