నగరంలో అనువైన ప్రయాణానికి అనుగుణంగా అన్ని రకాల మౌలిక వసతులు తీర్చిదిద్దుతున్న రాష్ట్ర ప్రభుత్వం వచ్చే నెలలో మరో ఫ్లైఓవర్ను అందుబాటులోకి తీసుకురానుంది. శేరిలింగంపల్లిలోని కొత్తగూడ వద్ద నిర్మితమవుతు�
ముఖ్యమంత్రి సహాయ నిధి పేదల జీవితాలకు భరోసా కల్పిస్తున్నదని, వైద్య ఖర్చుల కింద బిల్లులతో కూడిన దరఖాస్తులు అందించగానే బాధితులకు సర్కారు చెక్కులు పంపిస్తున్నదని జమ్మికుంట మున్సిపల్ 6వ వార్డు కౌన్సిలర్
BRS Party | భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన పలువురు నేతలు రాష్ట్ర ఐటీ పరిశ్రమల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. హైదరాబాద్లోని క్యాంపు కార్యాలయంలో కొత్తగూడెం జిల్లా అ
కేంద్రంలోని ‘ఎన్పీఏ’ ప్రభుత్వానికి జాతీయ ప్రయోజనాల కంటే రాజకీ య ప్రయోజనాలే ముఖ్యం కావడం విచారకరమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారక రామారా వు అన్నారు.
Minister KTR | కేంద్రమంత్రి అబద్ధాలతో పార్లమెంట్ను తప్పుదోవ పట్టించారని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ధ్వజమెత్తారు. కేంద్రమంత్రిపై లోక్సభలో సభా హక్కుల ఉల్లంఘన తీర్మానం పెట్టాలన్నారు.
Minister KTR | రాష్ట్రంలోని ద్వితీయ శ్రేణి నగరాలకు ఐటీని విస్తరించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. ఈ క్రమంలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఐటీ హబ్ల ఏర్పాటునకు విశేషంగా కృషి
Minister KTR | ప్రధాని మోదీ ప్రభుత్వం కామన్ మ్యాన్ ప్రభుత్వం కాదని,కేంద్రలోని బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ల ప్రభుత్వంగా మారిందని మంత్రి కేటీఆర్ విమర్శించారు. అడ్డగోలుగా పెంచిన ఎక్సైజ్ డ్యూటీలు,
వేగంగా వృద్ధి చెందుతున్న ఈస్ట్జోన్ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తున్నదని తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, వాణిజ్య శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ అన్నారు