యాభై ఏండ్లు కాంగ్రెస్కు అధికారమిస్తే ప్రజలకు చేసిందేమీలేదు. సరిగ్గా కరెంటిచ్చిందిలేదు..పంటలకు నీరిచ్చిందిలేదు..కానీ ఇప్పుడు బూటకపు గ్యారెంటీలతో ప్రజల ముందుకు వచ్చి ఉద్ధరిస్తామంటున్నరు..వారిని నమ్మద�
రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ ఆదివారం (అక్టోబర్ ఒకటిన) పెద్దపల్లి జిల్లాలో పర్యటించనున్నారు. ఈ మేరకు వివరాలను బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్, ప�
ఎన్నికలు వస్తున్నాయనగానే కాంగ్రెస్, బీజేపీ గ్రామాలమీద పడ్డయి. నోటికి ఏదొస్తే అది మాట్లాడుతున్నయి. ఆచరణ సాధ్యంకాని హామీలు ఇస్తున్నయి. ఆ రెండు పార్టీలు దొందూ దొందే. ఆ పార్టీ నాయకులకు ఎజెండానే లేదు.
జగిత్యాల గులాబీమయమైంది. యుద్ధానికి వెళ్లే సైనికుల్లా ఉరకలు వేస్తూ వచ్చిన బీఆర్ఎస్ శ్రేణులతో కిటకిటలాడింది. జిల్లా కేంద్రం శివారులోని చల్గల్ మార్కెట్ యార్డులో బుధవారం నిర్వహించిన నియోజకవర్గ కార్
పరిపాలన సౌలభ్యం కోసం ఏర్పాటు చేసిన కొత్త జిల్లాలతో పాలన చేరువైందని, ప్రజల చెంతకే అభివృద్ధి, సంక్షేమం అందుతున్నదని రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి, మైనారిటీ, దివ్యాంగులు, వృద్ధుల సంక్షేమ శాఖల మంత్రి కొప్పుల ఈశ్వ�
విద్యార్థులు ప్రభు త్వం, ఎల్ఎం కొప్పుల సర్వీసెస్ కల్పిస్తున్న అవకాశాలను అందిపుచ్చుకోవాలని రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి, మైనారిటీ, దివ్యాంగులు, వృద్ధుల సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ సూచించారు. భవిష్య�
అన్ని కుల వృత్తులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తున్నదని, అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి, మైనార్టీ, దివ్యాంగుల, వృద్ధుల సంక్షేమ శాఖ మంత్�
తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు నేటి నుంచి 22వ తేదీ వరకు పండుగలా నిర్వహించనున్నారు. మొదటి రోజు రాజన్న సిరిసిల్లలో మంత్రి కేటీఆర్, కరీంనగర్లో మంత్రి గంగుల కమలాకర్, జగిత్యాలలో మంత్రి ఈశ్వర్, పెద్దపల్లిలో మండల�
స్వరాష్ట్రంలో అభివృద్ధి అద్భుతంగా జరుగుతున్నదని, సీఎం కేసీఆర్ రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అగ్రగామిగా తీర్చిదిద్దారని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు స్పష్టం చేశారు. పల్లె ప్ర
ఉత్తమ జీపీలకు రూ. 10 లక్షల నజరానాను బహుమానంగా ఇస్తామని రాష్ట్ర పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ప్రకటించారు. శనివారం జనగామ కలెక్టరేట్లో ‘దీన్ దయాళ్ ఉపాధ్యాయ సతత్ పంచాయతీ వికాస్ పురసార�