తన వారసుడిని ఎంపిక చేసుకునే అధికారం దలైలామాకే ఉంటుందని కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి కిరెన్ రిజిజు చేసిన వ్యాఖ్యలపై చైనా అభ్యంతరం వ్యక్తం చేసిన దరిమిలా మతానికి సంబంధించిన వ్యవహారాలపై తాము ఎటువంటి
వివాదాస్పద వక్ఫ్(సవరణ) బిల్లుపై బుధవారం లోక్సభలో చర్చ జరగనున్నది. ఈ బిల్లును ఎట్టి పరిస్థితిలో ఇదే సమావేశంలో ఆమోదించాలని అధికార పక్షం భావిస్తుండగా రాజ్యాంగ విరుద్ధమైన ఈ బిల్లును సమైక్యంగా వ్యతిరేకిం
మైనారిటీలపై హింసకు సంబంధించి 2014-15 నుండి 2024-25 వరకు జాతీయ మైనారిటీల కమిషన్(ఎన్సీఎం)కు 568 ఫిర్యాదులు అందాయి. వీటిలో అత్యధికంగా 251 ఫిర్యాదులు బీజేపీ అధికారంలో ఉన్న ఉత్తర్ ప్రదేశ్ నుండే అందాయి. డీఎంకే ఎంపీ పీ వ�
Kiren Rijiju: దేశంలో మైనార్టీల పట్ల ఎటువంటి వివక్ష లేదని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. దేశం గురించి మాట్లాడే సమయంలో జాగ్రత్తగా ఉండాలని, ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారత ఇమేజ్పై ప్రభావం �
పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి ఉభయ సభల్లోనూ ప్రభుత్వం, ప్రతిపక్షాల మధ్య ఏర్పడిన ప్రతిష్టంభనకు తెరపడింది. భారత రాజ్యాంగాన్ని రాజ్యాంగ సభ ఆమోదించి 75 సంవత్సరాలు అవుతున్న తరుణంలో లోక్�
భారత రాజ్యాంగం మౌలిక స్వరూపం ధ్రువతార వంటిదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ పేర్కొన్నారు. మనం పయనించాల్సిన మార్గం సంక్లిష్టంగా ఉన్నప్పుడు..
సుప్రీంకోర్టుకు ఏ కేసూ చిన్నది కాదని భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ స్పష్టంచేశారు. వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించి స్పందించకుండా బాధితులకు ఉపశమనం కలిగించకపోతే ఇక తామున్నది ఎందుకని ఆయన ప్రశ్ని�