Crop loans | మరో ఎన్నికల హామీపై రేవంత్ సర్కారు చేతులెత్తేయబోతున్నదా? రైతు రుణమాఫీని అమలు చేయలేమని ప్రకటించనున్నదా? ఏరు దాటాక తెప్ప తగలేసినట్టు పార్లమెంట్ ఎన్నికల తర్వాత ప్రకటన చేయనున్నదా? మంగళవారం గాంధీభవన్
అకాల వర్షాలతో పంటలు నష్టపోయిన రైతులు ఆందోళన చెందవద్దని, ప్రభుత్వం అండగా ఉంటుందని ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు హామీ ఇచ్చారు. ఎకరానికి రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు పరిహారం ఇస్తామని ప్రకటించారు. కామ�
స్వదేశ్ దర్శన్, ప్రసాద్ పథకంలో భాగంగా రూ.1400 కోట్ల వ్యయంతో దేశవ్యాప్తంగా 52 పర్యాటక ప్రాజెక్టులను మోదీ వర్చువల్ విధానంలో ప్రారంభించారు. ఇందులో బల్కంపేట ఎల్లమ్మ దేవాలయం అభివృద్ధికి రూ.4.4 కోట్లు కేటాయించ�
కృష్ణా జలాల్లో తెలంగాణ వాటాను తేల్చడంలో కేంద్ర ప్రభుత్వం కావాలనే తాత్సారం చేస్తున్నదని మంత్రి జూపల్లి కృష్ణారావు ధ్వజమెత్తారు. నీటి వాటాను తేల్చకుండా తెలంగాణ ప్రజలను ఓట్లడిగే నైతిక హక్కు కేంద్రంలోని �
తెలంగాణ రాష్ట్రంలో పర్యాటక రంగాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించామని, విదేశీ పర్యాటకులను ఆకర్షించేందుకు మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేస్తున్నామని పర్యాటక, సాం సృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు �
నాగర్కర్నూలు జిల్లా గంట్రావుపల్లిలో డిసెంబర్ 29న జరిగిన చికేపల్లి మల్లేశ్ హత్య కుటుంబ, భూతగాదాల వల్లే జరిగిందని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. సోమవారం ఆయన సెక్రటేరియట్లో మీడియాతో మాట్లాడారు.
Kite Festival | ఈ నెల 13 నుంచి 15 వరకు హైదరాబాద్లో నిర్వహించనున్న కైట్ అండ్ ఇంటర్నేషనల్ స్వీట్ ఫెస్టివల్ను విజయవంతం చేయాలని మంత్రి జూపల్లి కృష్ణారావు పిలుపునిచ్చారు. సచివాలయంలో వివిధ దేశాలు, రాష్ట్రాలకు �
Minister Krishna Rao | అర్హులైన కళాకారులందరికీ దివ్యాంగులతో సమానంగా రూ.6వేల చొప్పున పెన్షన్ ఇచ్చే అంశాన్ని సీఎంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని మంత్రి జూపల్లి కృష్ణారావు హామీ ఇచ్చారు. తెలంగాణ ఉద్యమంలో కవులు, కళాకార�
నిరుపేదలను ఉ న్నత స్థాయికి తీసుకొచ్చేందుకు మంచి చేయాలనే తపనతో ప్రతి అధికారి పనిచేయాలని, అప్పుడే అందరికీ మంచి జరుగుతుందని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. బుధవారం మహబూబ్నగర్ కలెక్టర�